రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం...
శివసేన, NCPతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం శుక్రవారం (నవంబర్ 22)న ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు...
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తోంది....
ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల...