Moinabad police Rescue Minor girl after missing home : కరోనా లాక్ డౌన్ కాలంలో కూతురు ఆన్ లైన్ క్లాసులకు అవసరం అవుతుంది కదా అని కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఆ...
World Toilet Day 2020 : నవంబర్ 19 వాల్డ్ టాయిలెట్ డే (World Toilet Day)ఇటువంటి ఓ రోజు ఉందని చాలామందికి తెలీదు. అన్నింటికీ ఓ రోజు ఉన్నప్పుడు స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు...
ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన...
స్మార్ట్ ఫోన్ లలో ఉండే గేమ్ లకు పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. యానాంలోని ఒక బాలుడు పబ్జీ గేమే కు డబ్బులు ఖర్చు పెట్టి భయంతో పారిపోయాడు. ఇంతవరకు బాలుడి...
దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందా? చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తోందా? భారత్ లో రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి...
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు...
పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్...
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ...
డాక్టర్ అవ్వాలనుకునే కర్ణాటక కార్ వాషర్ యొక్క కుమార్తెకు ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కర్ణాటకు చెందిన కార్ వాషర్.. షంషుద్దీన్ అధోనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయన పెద్ద కుమార్తె జీనత్ బాను…...
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఎవరూలేరు. నూటికి 90 శాతం పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు. సమాచారం మార్పిడికి ఇప్పుడు...
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే వేదనతో భార్య నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతానికి చెందిన జ్యోతి మిష్రా(29) తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని...
చేసేది ప్రయివేటు కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం…. విద్యార్ధినులు, యువతుల ఫోన్ నెంబర్లు సేకరించటం….వారితో పరిచయం పెంచుకోవటం. వారి ద్వారా వారి స్నేహితుల నెంబర్లు తీసుకుని వారితో పరిచయాలు పెంచుకోవటం.. వారిని ప్రేమిస్తున్నానని చెప్పటం…వారితో లైంగిక సంబంధం...
అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు. ప్రజల్లో...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. మీ పిల్లాడు మా ఫోన్ ని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ.. ఎదురింట్లో నివాసముండే
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో...
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా….అందులో వాట్సప్ వాడుతున్నారా… అది పని చేస్తోందా… ఐతే ఓకే…ఎందుకంటే విండోస్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సప్ పనిచేయటం లేదు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఈవిషయమై మీరు ఒకసారి...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగ దారులు ఆదివారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. IOS , ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయ్యింది. యూజర్లు వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు, GIF ఫైళ్లు లాంటివి ఫార్వర్ట్...
టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్న ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లోనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. ఇంక ఇందులో ఉన్న ఫీచర్లు, యాప్ ల గురించి ఐతె చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎల్జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ను భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో 2.1...
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు...
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే 14, 2019న ఇండియన్ మార్కెట్లలో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 7 సిరీస్ రిలీజ్...
రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు...
స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి అరచేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోనే జీవితంగా మారింది. తిండి లేకపోయిన పర్వాలేదు.. కానీ, క్షణం ఫోన్ లేకుంటే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తారు.
ప్రపంచం అంతా స్మార్ట్ జపం చేస్తోంది. ప్రతీ వస్తువు స్మార్టే. స్మార్ట్ వరల్డ్ లో హువావే కంపెనీ ఓ స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లో కి తెచ్చింది.
తలలో పేను కుట్టిందంటే..ఆటోమేటిగ్గా మనం ఎంతటి పనిలో ఉన్నా..మన చేయి పేను కుట్టిన చోటికి పోవాల్సిందే..గోక్కోవాల్సిందే. తల్లో పేలు పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు..వినటానికి ఇది పెద్ద సమస్య కాకపోయినా..అనుకున్నంత చిన్న సమస్య అయితే...
ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ బుక్ చేస్తే.. సోంపాపిడి ప్యాకెట్, దేవతా బొమ్మలు వచ్చాయి. కరీంనగర్ నగరంలోని రంగశాయిపేటలో ఈ ఘటన జరిగింది. జక్కలోద్ది గ్రామానికి చెందిన వంశీ.. 20 రోజుల క్రితం ఫోన్కు మెసేజ్ వచ్చింది. మీరు స్మార్ట్ ఫోన్...
ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి రానుంది. అదే మొయ్ జు నోట్9.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న...
దీపావళి పటాసులైనా పేల్తాయో లేదో తెలియదు కానీ తక్కువ ధరకే వస్తుందని ఎగేసుకుంటూ వెళ్ళి కొన్నామే ఆ రిలయన్స్ జియో ఫోన్ లు ఇప్పుడు పటాసుల కంటే వేగంగా పేలుతున్నాయట..