కరోనా లాక్ డౌన్ కారణంగా సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన ఆలయాల్లో నేటి నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా 80 రోజలు తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని...
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేకూర్చే చర్యలను చేపడుతోంది సీఎం కేసీఆర్ సర్కార్. కొత్త కొత్త పథకాలను అమల్లోకి తెస్తూ..దేశం ఇటువైపు చూసేలా చేస్తున్నారు. పలు పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే....
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు. ప్రజల్లో...
స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్
“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి...
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీరు ఉన్న లొకేషన్ ఇతరులకు షేర్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాల్సిందే. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేసే సమయంలో మీ ఫోన్లలో నెట్ యాక్టివేట్...
మీరు SBI ఖాతాదారులా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తుంటారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్ డేంజర్లో ఉన్నట్టే. సైబర్ నేరగాళ్లకు పుట్టినిల్లు అయిన ఆన్లైన్లో మీ ప్రతి మూవెంట్ గమనిస్తూనే...
జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్...
మీరు స్నేహితుడి ఆండ్రాయిడ్ ఫోన్కు మెసేజ్ లేదా కాల్ చేస్తే వెళ్లడం లేదా? ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా రీచ్ అవడం లేదా? మెసేజ్ రీచ్ అయినట్టుగా కూడా ఎలాంటి డెలివరీ మెసేజ్ నోటిఫికేషన్ రావడం...
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో...
మీరు BSNL కస్టమర్లా? మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారీగా ఆఫర్లు ప్రకటిస్తోంది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు వరుస క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. గతనెలలోనే కంపెనీ.. ప్రతి 5...