Delhi : Gurgaon Cops To Attend Wedding : పిలవని పేరంటానికి వెళతామా ఏంటీ? అనేవారు పెద్దలు. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవని పెద్దలు చెప్పిన సామెత. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పిలవకపోయినా...
second corona lockdown in india: కరోనా వైరస్ కేసులు మన దేశంలో భారీ సంఖ్యకి చేరకముందే లాక్ డౌన్ విధించాం. కానీ ఇప్పుడు మాత్రం అంతకి మించి కేసులు నమోదవుతున్నా.. అన్లాక్ చేస్తున్నాం..ఎందుకంటే..మన ఆర్థిక...
becareful with coronavirus in winter: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే...
AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి...
iPhone ARKit feature for blind users: ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీ తమ లేటెస్ట్ బీటా iOS వెర్షన్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకించి కళ్లు లేనివారికోసం ఆపిల్ రూపొందించింది....
కరోనా నేపథ్యంలో సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించమని మనుషులకు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒకరు కూడా పాటించడం లేదు. అయితే ఓ కుక్కపిల్ల మాత్రం రోడ్డు మీద గుంపులు గుంపులుగా...
TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ఒక్కొటిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో EAMCET 2020 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 2020, సెప్టెంబర్ 09, 10, 11,...
భారతదేశంలో అన్ లాక్-3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరింత సడలింపు ఇచ్చింది. జిమ్లు, యోగా సెంటర్లు, వారంతపు మార్కెట్లు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇండియాలో కరోనావైరస్...
కరోనా పల్లెల్లో ఉగ్రరూపం దాలుస్తోంది. పట్టణాల్లో వైరస్ వ్యాపిస్తుండడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వీరితో పాటు..కరోనా వైరస్ కూడా వెళుతోంది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో చుట్టేసిన కరోనా..ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళుతోంది. వైరస్ నుంచి...
గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం...
తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక...
కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600...
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్...
కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న చాలామందిలో మార్పు...
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే...
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన...
సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యాజమాన్యాలు ఏ విధమైన కరోనా జాగ్రత్తలు తీసుకుంటాయి? ప్రేక్షకులకు ఎలాంటి భరోసా ఇస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు పీవీఆర్ సినిమాస్ సమాధానం ఇచ్చింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా...
తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి...
టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ వియ్యంకుళ్లు అయిపోయారు.వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా స్వయంగా మనోజే ఈ మాట చెప్పాడు కాబట్టి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తాజాగా మనోజ్, తేజ్తో కలిసి...
మాస్క్ ధరించని కారణంగా పెళ్లి కొడుక్కి అధికారులు జరిమానా విధించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగింది. వాహనంలో మాస్క్ లేకుండా మరో 12మంది కలిసి కూర్చున్న పెళ్లికొడుకుని గుర్తించిన అధికారులు స్పాట్ లోనే...
కరోనా వైరస్ కంటికి కన్పించదు.. అసలు మైక్రోస్కోప్లో అయినా కనీసం వందరెట్లు మాగ్నిఫై చేస్తే కానీ కన్పించదు. అయినా సరే అదెంత ప్రమాదకరమో తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ ప్రమాదం తెలీదు కాబట్టే.....
కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి.. కేవలం సోషల్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోతుందా.. లేదు అదొక్కటే సరిపోదు.. సరైన
కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా, టీవీ షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో...
నెదర్లాండ్స్ ప్రభుత్వం నైట్ క్లబ్బులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, కొన్ని కండీషన్లు తప్పకుండా పాటించాలని చెప్పింది. కండీషన్లు పాటిస్తేతేనే క్లబ్బులు తెరుస్తామని చెప్పారు. ఈ క్రమంలో నిజ్మెగాన్ అనే టౌన్లోని నైట్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. కొత్త...
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. తీవ్రమైన ప్రభావం పడింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా
కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. చిత్రదుర్గలో ఇవాళ ఓ ఊరేగింపులో ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం...
కరోనా వైరస్ మహమ్మారి తీసుకొచ్చిన లాక్ డౌన్,భౌతిక దూరం వంటి నిబంధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషలు జీవన విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. భౌతిక దూరం పాటించడం వల్ల చాలాచోట్ల శృంగార బంధాలు కూడా దెబ్బతిన్నట్లు...
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కరోనా వైరస్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరించింది. పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదురెదురుగా కూర్చొవద్దని సూచించింది. దీనికి సంబంధఇంచిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముందస్తు...
కరోనా వైరస్ యాంటీబాడీ టెస్టులు నమ్మదగినవి అయినప్పటికీ.. వైరస్ సోకిన వ్యక్తి వ్యాధినిరోధకతను తిరిగి పొందలేకపోతున్నారు అనేది అస్పష్టంగా ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో తయారైన...
కరోనా వైరస్ తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో దశ ‘సెకండ్ పీక్’ కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ముందుగానే హెచ్చరిస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్లు...
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. శనివారం (మే 16, 2020) కరోనా కట్టడిపై సీఎం జగన్...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాళ(మే-15,2020)తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఎంపిక చేయబడిన పూజారులు, కొద్దిమంది దేవస్థానం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచారు. శాస్త్రోక్తంగా...
10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15...
కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో...
కరోనా రాకాసి ఎప్పుడు పోతుందోనని ఎదురు చూస్తున్నారు జనాలు. ఎంతోమందిని బలి తీసుకుంటున్న ఈ వైరస్ కు ఇప్పటికీ వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ మూడుసార్లు...
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశం ఈ దేశం అని లేదు, దాదాపు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయానికి సామాజిక దూరం పాటించాలని రోడ్లు, స్కూళ్లు, సినిమా థియేటర్లు అన్నీ మూసేశారు. ఇన్ఫెక్షన్ తో కూడిన వైరస్ వ్యాప్తి చెందుతుందని.. సోషల్ డిస్టెన్స్ పాటించడం బాధ్యత అని చెప్తున్నారు అధికారులు....
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా...
కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)పాటించేందుకు దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని “ఆజాద్ పూర్ మండి”కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఏప్రిల్-13,2020)నుంచి సరి-బేసి రూల్స్ ప్రవేశపెట్టాలని ఆజాద్...
కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన...
మరి కొద్ది రోజుల్లో 21 రోజుల లాక్డౌన్ ముగియనుంది. స్తంభించిపోయిన సేవలు పునరుద్దరిస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో రవాణా సేవలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆంక్షలు...
కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా
రాగల రెండు వారాల్లో అమెరికా లో కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈస్టర్ నాటికి దేశం సాధారణ పరిస్ధితికి చేరుకుంటుదని ఆశించానని…అయితే పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదవ వెలిబుచ్చారు. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై విధించిన లాక్డౌన్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల...
కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా...