33 people came to Srikakulam from the UK : శ్రీకాకుళం జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారితో కలకలం మొదలైంది. బ్రిటన్లో కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో శ్రీకాకుళం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది....
YCP office in Srikakulam : తమ్ముడు పట్టించుకోలేదు. బాధ్యత ఉంది కాబట్టి అన్నయ్యే పట్టించుకోవాల్సి వచ్చింది. సిక్కోలులో వైసీపీ కార్యాలయానికి బూజుపట్టిన పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇద్దరు మంత్రులు, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న...
money for jagananna vidya kanuka: శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్లు దారి తప్పారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. కలెక్షన్ల పర్వానికి తెరతీశారు. జగనన్న విద్యాకానుక కోసం ఒక్కో...
PSLV-C49/EOS-01 – ISRO : ఇస్రో మరో ఘనత సాధించింది. ఒకేసారి పది ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం శ్రీహరికోట నుంచి PSLV-C-49 రాకెట్ ను ప్రయోగించారు. తొలి ప్రయోగ...
King Cobra in Srikakulam : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. స్థానిక హనుమాన్ గుడి వద్ద మోటార్ బైక్కు చుట్టుకుంది. దీనిని చూసిన బైక్...
wife, paramour held for killing husband : అక్రమ సంబంధాల మోజులో పడి బంగారం లాంటి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు కొందరు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను సెల్ ఫోన్ చార్జర్...
AP Fisher man rare fish Rs.8,500 : శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలో ఓ జాలరి పంట పండింది. ఓ అరుదైన చేప వలలో చిక్కటంతో ఆ చేప ఏకంగా రూ.1.70 లక్షల ధరకు...
srikakulam:శిల్పి అంటే శిలతో శిల్పాలు చెక్కినవారికే కాదు అద్భుతమైన బొమ్మల్ని తయారు చేసేవారిని కూడా శిల్పులే అంటారు. రాళ్లతో అందమైన బొమ్మల్ని చెక్కేవారు కొందరైతే..మట్టి ముద్దలతో చేసేవారు మరికొందరు. ఇంకొందరు మైనంతో చేస్తారు. కానీ శ్రీకాళం...
పోలీసు వ్యవస్థకు మచ్చతెచ్చే పని చేసి ఉన్న ఉద్యోగం లోంచి సస్పెండ్ అయ్యాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు ఎస్సై కొల్లి రామకృష్ణ. తండ్రి మీద కేసు పెట్టకుండా ఉండాలంటే తన ఇంటికి వచ్చి కోరిక...
శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా మారింది. పొందూరు ఎస్.ఐ రామకృష్ణ మద్యం కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో ఇపుడు హల్ చల్...
ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్...
కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం...
కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి...
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూపం...
ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకతను. ఏపీలో జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో సిక్కోలులో కొత్త లొల్లి మొదలైంది. ఏ లెక్కన జిల్లాను వేరు చేస్తారనే చర్చ రచ్చ...
శ్రీకాకుళం జిల్లా పలాసలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాలని మనుషుల నుంచి దూరంగా ఉండటం మంచిదే. కొవిడ్ లక్షణాలతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీలో తరలించారు. శ్రీకాకుళం పలాస...
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదు అయ్యాయి....
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు...
ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే...
ఏపీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోనా ఫ్రీగా ఉన్నాయి. ఈ...
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా ఆశించారో అది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన విజయనగరం జిల్లా కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్...
ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ రాకాసి విజృంభిస్తోంది. కానీ రెండు జిల్లాలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో అందరి...
టీడీపీ నేత అవినాశ్ ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు అవినాశ్ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
అతడు-ఆమె- ఓ రైలు ప్రయాణం. ఇది సినిమా కాదు నిజం జీవితంలో జరిగింది. అతను రైలులో పరిచమయ్యాడు. ప్రేమ అన్నాడు. ఆమెను నమ్మించాడు. ఆమె నమ్మేసింది. పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేశాడు. ఆ విషయం తెలుసుకని...
స్టూడెంట్స్ వీధి రౌడీళ్లా మారారు…నడి రోడ్డుపై ఘర్షణకు దిగి నానా రచ్చే చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు…ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు....
అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ...
శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి.
ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్ కట్ చేస్తే..ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి
శ్రీకాకుళం జిల్లా రాజాంలో గుర్తు తెలియని వ్యక్తులు 13 ఏళ్ల బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో మంటల్లో కాలిపోయిన బాలిక భువనేశ్వరి మృత్యువుతో పోరాడి ఈరోజు మృతి చెందింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...
రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య
ఏడాది కాలంగా పాక్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం, జనవరి6వ తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి...
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది....
సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన ఒక...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా కంచుకోటలా నిలిచింది. మధ్యలో 2004లోనూ, ఇప్పుడు 2019లో మాత్రమే పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అలాంటి పార్టీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నాయకులు, కార్యకర్తలను...
దేశంలో ఉన్న చట్టాలు ప్రస్తుతానికైతే నిందితులకు భయం పుట్టించడం లేదు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న భారత న్యాయ మౌలిక సూత్రం నేరస్తులను కాపాడుతూనే ఉంది. ఎంతోమంది...
ఉన్న ఊరులో పని లేదు. తినడానికి తిండి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి దారి లేదు. దీంతో పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం దేశం కాని దేశం కాని వెళ్లాడు. అక్కడ ఉపాధి
వైసీపీ నేతలతో కలిసి మందేసి, చిందేసిన శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వో నరసింహమూర్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ నివాస్ ఆదేశాలతో ఎమ్మార్వోకు పాలకొండ
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.
రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
అయ్య బాబోయ్..ఎలుగు బంట్లు అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హడలిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశు అనే వ్యక్తిపై ఎలుగు బంట్లు దాడికి పాల్పడ్డాయి. అతన్ని పలాసకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి...
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన దానయ్య .. మానవతను చాటుకుంటున్నాడు.
ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో కూడిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం...
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎవరు ఊహించని విధంగా క్యాలెండర్ ను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్....
శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019)వ తేదీన పలాసలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించే...
ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. సెప్టెంబరు 6న ఉదయం 9:30...
అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్...
టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్న కూన మంగళవారం(ఆగస్టు 27,2019) నుంచి కనిపించడం లేదు. కూన రవికుమార్ కోసం...