Mumbai’s famous Muchhad Paanwala : ఆకులు చుట్టుకుంటూ..సిగరేట్లు, ఇతర పాన్ పదార్థాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తి కోటీశ్వరడయ్యాడు. ఎంతో మంది కస్టమర్లు ఆ పాన్ షాప్ ముందట వాలిపోతుంటారు. సామాన్యుడి నుంచి మొదలుకుని..సెలబ్రెటీలు సైతం...
“BJP Office” Banner Outside Agency’s Branch పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ మోసం కేసులో శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య.. వర్ష రౌత్ కు ఆదివారం ఈడీ...
Single Judge Commission issued summons to Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తోన్న సమయంలో… ఆయనకు కేసులు పలకరిస్తున్నాయి. తాజాగా తూత్తుకుడి కేసు విచారణ జరుపుతోన్న సింగిల్ జడ్జి కమిషన్...
ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్...
India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్ కు సమన్లు జారీ...
TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్...
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది. శ్రీ బాల్ సాహెబ్ ఠాక్రే...
భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్...
కొరోనా వైరస్ భయం కారణంగా రెవెన్యూ శాఖ అందించే సమన్లు పాటించటానికి చాలా కంపెనీలు, ఎగుమతిదారులు, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు నిరాకరించాయి. COVID-19 భయం కారణంగా ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ రెవెన్యూ అధికారులను కలవలేరు అని పేర్కొంటూ...
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి ముంబై గిర్గావ్ మెట్రో పాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 03వ తేదీన వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రధాన మంత్రి...
జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బుధవారం(ఏప్రిల్-3,2019) థానే కోర్టు బుధవారం(ఏప్రిల్-3,2019) సమన్లు పంపింది.లంకేష్...
ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి
భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ...
ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019) ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో...