International Flights: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్ 31వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం తెలిపింది. గతంలో చేసిన సస్పెన్షన్ను పొడిగించే క్రమంలో ఇండియా నుంచి ప్రయాణించే విమాన సర్వీసులను...
SVBC employee Suspend : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. భక్తుడికి అశ్లీల వీడియో లింకు పంపాడని ఎస్వీబీసీ సీఈవో సస్పెండ్ చేశారు. ఎస్వీబీసీలో ఓఎస్ఓ( అటెండర్)గా విధులు...
Delhi University vice chancellor Yogesh Tyagi suspended by President ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ త్యాగిని సస్పెండ్ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. తనకున్న అధికారాలను ఉపయోగించి యోగేష్...
విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో...
తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల...
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి...
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా
చెన్నై సూపర్ కింగ్స్ బుధవారం టీం డాక్టర్ అయిన మధు తొట్టప్పిల్లిల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసింది. లడఖ్ వివాదంలో 20 ఇండియన్ ఆర్మీ అధికారులు కోల్పోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. దీనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీ...
లాడ్జిలో దిగిన ఓ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేసి, మహిళను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరావతి ఎస్సై రామాంజనేయులుపై చర్యలకు సిద్ధమైంది ఏపీ మహిళా కమిషన్. ఎస్సైతోపాటు ఆయన డ్రైవర్ సాయికృష్ణను అరెస్ట్ చేసి...
సప్తగిరి పత్రికలో కుశుడిపై వివాదాస్పద కథనం ప్రచురణపై టీటీడీ కొరడా ఝుళిపించింది. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పత్రిక ప్రధాన సంపాదకుడితోపాటు మరో ఉప సంపాదుకుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కంటికి...
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి అని WHO ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేశాయి. వాటితో పాటు భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్...
విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు...
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిరోజాబాద్కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్మాన్ ఉపాధ్యాయ్...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
చైనాలో వౌహాన్ సిటిలో గత నెలలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ 300మంది ప్రాణాలు తీసి…ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్… చైనాలోని వూహాన్ లో నివసిస్తున్న...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు తెరలేపింది. పార్టీ నుంచి రెబల్స్ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేర జిల్లాల సమన్వయకర్తలతో రిపోర్టులు తెప్పించుకుని నిర్ణయం తీసుకోనుంది టీఆర్ఎస్...
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త...
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో...
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి....
మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ పై వేటు పడింది. పార్టీ నుంచి ఆశిష్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో పని...
శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం...
సెప్టెంబర్ 30,2019న మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం డీడీ...
బ్రెగ్జిట్ కోసం 5వారాలపాటు పార్లమెంట్ ను సస్పెండ్ చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పార్లమెంట్ ను సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు హెడ్...
ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) గురువారం స్టే విధించింది.
నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS...
హైదరాబాద్ : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో అవినీతి పోలీసులకు షాక్ తగిలింది. నిందితుడు రాకేష్రెడ్డితో అంటకాగిన ముగ్గురు అధికారులపై డీజీపీ వేటు వేశారు. జయరాం హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తేలడంతో...
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ...