మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేడు(ఏప్రిల్ 20,2021) 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో...
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపింది. బయటి నుంచి వేల...
Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం ప్రకపంనలు సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన టీడీపీ నేతలు… జీవకోనలో బయట నుంచి వచ్చి ఓటేస్తోన్న కొంతమందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు....
Tirupati by election: టెంపుల్ సిటీలో హోరాహోరీ ప్రచారానికి శుభం కార్డు పడింది. రేపు(17వ తేదీ) తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. సాయంత్రం ఏడు గంటలకు మైకులు బంద్ కానున్నాయి. నెలరోజులుగా తిరుపతి...
ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఏపీ సర్కార్ కు ప్లవ నామ సంవత్సరం కలిసి వస్తుందని పండితులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ...
ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నికలను ఆపడం కష్టం అని హైకోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరపాలని ఎలక్షన్ కమీషన్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు....
Minister Kodali Nani: పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నానీ స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదు అనే ఉద్ధేశ్యంతో ఎన్నికలు నిర్వహించాలని...
టీడీపీ ఎన్నికలు బహిష్కరించడానికి ఓటమి భయమే కారణమని వైస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
ఎస్ఈసీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని విమర్శించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా? ఎన్నికలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యిందా? ఎస్ఈసీపై నమ్మకం లేదా? చంద్రబాబు తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Telugu Desam Party: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో సినీనటుడు నందమూరి తారకరామారావు..రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని ప్రకటించి 40 ఏళ్లు నిండాయి. ఈ సంధర్భంగా.. ఎన్టీఆర్ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని...
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయ్. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై వైసీపీ ప్రశ్నిస్తుంటే.. అపోజిషన్లో ఉన్న టీడీపీ విశాఖలో అక్రమాలు జరిగాయంటూ..
ఇసుక రీచ్ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్రభుత్వం జేపీ ప్రైవేట్ వెంచర్స్ లిమిటెడ్కు అప్పజెప్పడంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, జనసేన...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దేశంలో అత్యంత పిరికి వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
Amaravati Land Scam Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు హైకోర్టుకు చేరింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. సీఐడీ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్లను రద్దు...
తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా పీ సరస్వతి ఎంపికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతుతో...
నంబర్ గేమ్ తెరపైకి రావడంతో అక్కడ క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయ్. అభ్యర్ధులు చేజారకుండా టీడీపీ ముందుగానే జాగ్రత్తపడి గెలిచిన వారిని క్యాంపులకు తరలించింది.
అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఎందుకు ఇచ్చారు..? ఆ నోటీసుల్లో ఏముంది. చంద్రబాబుపై ఉన్న అభియోగాలేంటి..?
23... ఈ నెంబర్ వింటేనే టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ చంద్రబాబుకు 23 నెంబర్ అస్సలు కలిసిరావడం లేదు.
మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి రెండు బృందాలుగా చేరుకున్న సీఐడీ అధికారులు.. నోటీసులు అందించారు. AP CRDA ఛైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల...
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని... చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట...
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం...
స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో బుధవారం(మార్చి 10,2021) ఎన్నికలు జరిగాయి....
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు...
మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ వేళ టీడీపీ చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరులపై అధికార వైసీపీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్...
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కొడుకు, యువ నేత మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయసు 37ఏళ్లు.
పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లుగా చెబుతోన్న జనసేన.. మున్సిపోల్స్లో సత్తా చాటుతాం అనే నమ్మకంతో ఉంది. ఈ క్రమంలోనే జనసేన నేతలు బలంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్కు మరో...
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాను తప్పు చేసినట్లు భావిస్తే..సస్పెండ్ చేయొచ్చని, రాజీనామా చేయాలని ఆదేశిస్తే..ఇప్పుడే రాజీనామా చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
AP state bandh : విశాఖ ఉక్కు ఉద్యమం సెగలు ఢిల్లీకి తాకుతున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ...
Vijayawada TDP mayor candidate Keshineni swetha : విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు టీడీపీ తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కేశినేని శ్వేత పేరును ఖరారు...
mla balakrishna warns jagan government: టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బాలయ్య. జగన్ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు...
tdp ex mp son suicide attempt: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి విషమంగా ఉంది. చావుతో...
విశాఖ ఉక్కు కోసం మార్చి 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, కార్మిక సంఘాలకు...
Ganta Srinivasa Rao:విశాఖ మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నట్లుగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణం అవ్వగా.. లేటెస్ట్గా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై...
chandrababu cheated me: ఏపీ సీఎం జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరినట్టు గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ చెప్పారు. పదవులు ఇస్తామంటూ అనేకసార్లు టీడీపీలో తనను మోసం చేశారని కాశీ...
tdp ex mla sensational decision: టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున...
big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన...
TDP boycotts Municipal elections : పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. టీడీపీ ఇన్చార్జ్ శ్రీనాథ్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు.. పుంగనూరులో ఎలక్షన్ హాలిడే ప్రకటిస్తున్నామన్నారు....
minister peddi reddy fires on chandrababu naidu: ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు...
bjp candidates join ysrcp: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు...
TDP camp politics : మున్సిపల్ ఎన్నికలకు ముందే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున గతేడాది నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీదిరి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీల మధ్య మున్సిపల్ పోల్స్ యుద్ధ వాతావరణం సృష్టిస్తొన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్ధులు...
tdp activists fire on mp kesineni nani: విజయవాడ టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికలు టీడీపీలో చిచ్చు రాజేశాయి. 34వ...