గుంటూరు మిర్చియార్డు విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆసియాలోనే అతి పెద్దది. పాలకవర్గం గడువు ముగిసి ఐదు నెలలు అవుతుంది. అయినా కొత్త సభ్యుల నియామకం జరగలేదు. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండడంతో
విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరంలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీగా పోరు కొనసాగుతోంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ మైలవరం ఇంచార్జి కృష్ణప్ర�
బీజేపీ ఎంపీ జీవీఎల్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది.
కర్నూలు : శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలోని నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు అంతు చిక్కడం లేదు. 2019
ఏపీ కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు.
అనంతపురం : చాలా రోజుల తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సిటీ నటుడు నందమూరి బాలకృష్ణ మళ్లీ తన నియోజకవర్గంలో కనిపించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఎన్నికల సమరానికి కర్నూలు పార్లమెంట్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా కోట్ల టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు గుర్రం కోసం వైసీపీ వేట మొదలు పెట్టింద
శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ
కాకినాడ : తూర్పు రాజకీయాల్లో కొత్త తరం అరంగేట్రం చేస్తోంది. అవకాశం ఇస్తే సత్తా చాటుతామంటోంది. ఎన్నికలే లక్ష్యంగా యువనేతలు తొడగొడుతున్నారు. మరి యంగ్ లీడర్స్లో
విశాఖ: రాజకీయాల్లో ఆయనది విలక్షణ శైలి. గడిచిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చెయ్యని ఆ నేత ఇంత