Bowenpally Kidnap : జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని ఇద్దరి సోదరుల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ప్రవీణ్రావుతో పాటు ఆయన సోదరులు నవీన్రావు, సునీల్ రావును గుర్తు తెలియని దుండగులు...
Microfinance representative harassment : తెలుగు రాష్ట్రాల్లో మైక్రోఫైనాన్స్ యాప్ (Microfinance app) ప్రతినిధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. డబ్బులు చెల్లించని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఫైనాన్స్ ప్రతినిధులు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో.. మహిళలను పంపాలని...
Nara Lokesh:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి అమరావతికి బయలుదేరిన సమయంలో ఇంటికి కొద్ది దూరంలోనే సోదాలు నిర్వహించారు పోలీసులు....
Hyderabad ‘Smart Policing’ : హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ అయ్యారు. ఏ కేసునైనా ఇట్టే ఛేదించేస్తున్నారు. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న భాగ్యనగర పోలీస్… నిందితులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ కు గురవుతున్న వారిని రక్షిస్తూ…...
nepali gang: ఈ మాయగాళ్లు దండుపాళ్యం కంటే డేంజర్. చెడ్డీ గ్యాంగ్ కంటే ప్రమాదకరం. నమ్మకంగా నటిస్తూ తడి గుడ్డతో మెడకోసే రకం. అలాగని ఫ్యాక్షన్ తరహా హత్యలు చేయరు..జస్ట్ మత్తు మందు ఇచ్చి మాయ...
Disha Father : నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ అంటూ ప్రశ్నిస్తున్నారు దిశ తండ్రి, మహిళా సంఘాలు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. రౌడీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు....
cc cameras : మహిళల మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారా..? అమ్మాయిలను టీజ్ చేస్తున్నారా..? పబ్లిక్గా పోకిరీలు రెచ్చిపోతున్నారా..? దాదాగిరి చేస్తూ బెదిరింపులకి దిగుతున్నారా..? అయితే ఖాకీలు మీ తాట తీయడం ఖాయం. హైదరాబాద్లో గల్లీగల్లీకి నిఘా...
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారా ? అంటే ఎస్ అంటోంది తెలంగాణ పోలీసు శాఖ. ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే అరెస్టయిన..ఉగ్రవాదుల హిట్ లిస్టులో...
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు...
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స...
లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. విద్యార్థులు, జాబ్ పని మీద వచ్చిన వారు, టూరిస్టులు రాష్ట్రంలో ఉండిపోవాల్సి వచ్చింది. వారు తమ సొంత ప్రాంతానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం లాక్ డౌన్...
కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు (21 రోజుల పాటు) లాక్ డౌన్ విధించింది. అప్పటివరకూ ఎవరూ బయటకు...
లాక్ డౌన్పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూను పొడిగించాలని.. దేశ ప్రజలు లాక్ డౌన్లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ప్రజలు వీటిని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు...
రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డు, ఓటర్...
థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంట్లో లడ్డూలు పంచాలని ఉంది.
ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దిశ ఘటనలో నిందితులపై జరిపిన ఎన్కౌంటర్కు తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ‘నేను వ్యక్తిగత ఎన్కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్పై మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఇదంతా...
దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో...
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరో వైపు మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)దీనిపై సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక...
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. అధికారులు ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు....
సీఎం కేసీఆర్ పోలీసులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే వీక్లీ ఆఫ్ ఇస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.. ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే...
సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) రాత పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసినట్లు బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి రిక్రూట్ మెంట్ రాత పరీక్ష జరిపిన సంగతి తెలిసిందే....
ఎస్ఐ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న గర్భిణి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గర్భిణులకు ఫిట్నెస్ పరీక్షలు అవసరం లేదని కోర్టు చెప్పింది.
తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ ఫలితాలను టీఎస్ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో తుది రాత పరీక్షలకు 1,17,660...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి బయటికొచ్చారు. తనపై...
ఏపీలో తెదేపా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 54 లక్షల ఓట్లను తొలగించాలని జగన్...
ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా
జయరామ్ హత్య కేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జయరామ్ హత్య తర్వాత రాకేష్ మొదట కాల్ చేసింది రాంబాబుకే అని...
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల్లో భాగంగా అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 40 రోజుల పాటు జరుగనున్నాయి. మొత్తం 18వేల...
హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి...
హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శ్రిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్షిప్పై శ్రిఖా...
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు....
చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.
సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు.
. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకరూప పోలీసింగ్ పేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల దగ్గరకు పోలీసు...