తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్...
Bhadrachalam Sri Sita Ramula Kalyanam 2021: భద్రాద్రిలో కొలువైన శ్రీ రాముడి కళ్యాణంపై కూడా కరోనా ప్రభావం పడింది. జనాలకే కాదు దేవుళ్లకు కూడా తప్పలేదు కరోనా కష్టాలు. రాములోరి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాలని...
తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.
తెలంగాణ రాష్ట్రంలోనూ.. మహానగరం హైదరాబాద్లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఆరు వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రజలకు వణుకు పుట్టిస్తోంది, అధికారులను టెన్షన్ పెడుతోంది. ఒక్కరోజులో 6,542 పాజిటివ్...
మావోయిస్టు కీలక నేత జలంధర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. జలంధర్ రెడ్డి 22 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటూ అనేక హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్...
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. రాత్రంతా కర్ఫ్యూ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడినా.. ఉద్యోగాలకు స్థానికత అంశం ఎన్నోరోజుల తర్వాత ఇప్పుడు క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు...
Night Curfew imposed in Telangana : అందరి జీవితాలపై.. లాక్ డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దనుకున్నారంతా. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు. ఆంక్షలు, అడ్డంకులు లాంటివి.. అందరినీ ఎంతలా ఇబ్బందిపెట్టాయో.. ప్రతి ఒక్కరికీ...
కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్ వేవ్తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు...
Curfew Effect on Cine Industry : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి...
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా సింగిల్...
100 corona positive cases in gollapally village : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా లేదు. దీంతో కేసులు తగ్గించటానికి కర్ఫ్యూ విధించింది.రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ...
తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు.
నాలుగు, ఐదు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా పాజిటివ్ కేసులను తగ్గించవచ్చని చెప్పారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. కరోనా ఆంక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. సోమవారం గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది.
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి మండపేటకు చెందిన భక్తుడు కేవీఏ రామారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ బొండాలను రెండు దశాబ్దాలుగా భక్తి పూర్వకంగా నివేదిస్తున్నారు.
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.
Nagarjuna Sagar Meeting: కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా చివరకు కరోనా వదల్లేదు. నాగార్జునగర్ ఉపఎన్నిక సంధర్భంగా.. టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ...
Vaccination Resuming in telangana: తెలంగాణలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదివారం నిలిపివేసింది. అయితే అధికారికంగా ప్రకటించకుండా...
తెలంగాణలో రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. కొద్దిసేపటిక్రితం తెలంగాణకు రెండు లక్షల 27 వేల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్న డిమాండ్తో చేపట్టిన ఉద్యోగ దీక్ష వైఎస్ షర్మిల విరమించారు. ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్లో గురువారం 72 గంటల...
రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు సెలవు ఉంటుందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
మేడ్చల్ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు అయిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఇవాళ సాయంత్రానికి ఖాళీ అవ్వనున్నాయి.
గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి పెరిగిందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల...
SSC grades : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కూడా...
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హాంగామా మొదలైంది. ఉపఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల అధికారులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్లో అసెంబ్లీ స్థానానికి, అటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి మరి కాసేపట్లో...
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్...
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం సామాగ్రిని పంపిణీ చేస్తోంది.
ORR Toll Charges increased by HGCL : హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలు పెరిగాయి. ప్రస్తుతం, చెల్లించే ధరపై 3.5 శాతం అదనంగా పెంచుతూ హెచ్జీసీఎల్ నిర్ణయం తీసుకుంది. తాజా...
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట.. అకాల వర్షాలతో నాశనమవుతోంది. ఎంతో కష్టపడి పండించిన అన్నదాతలకు వడగళ్ల వాన కడగండ్లు మిగుల్చుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
తెలంగాణ ప్రభుత్వంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తన దీక్షను భగ్నం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ...
ఆరుగురిని ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా హతమార్చిన విశాఖ జిల్లా పెందుర్తి ఘటనలో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎప్పటినుంచో పగ పెంచుకున్న అప్పలరాజు.. ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది.
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షకు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ధర్నా చౌక్కు పోలీసులు భారీగా చేరుకున్నారు. 72గంటల పాటు దీక్ష చేస్తానని షర్మిల...
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్స్కు అదనంగా 25 బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్పెషల్ సీఎస్ ఛాంబర్లో విద్యాశాఖ మీటింగ్ ఏర్పాటు చేసినా.. అధికారులు ఉన్నపళంగా మీటింగ్ స్పాట్ను చేంజ్ చేశారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. గత పది రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఇది ఇలా ఉంటే నిండి గర్భిణికి కరోనా...
Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు 2000 వేలకు...
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము...
రాష్ట్రంలో వైమానిక రంగం వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది అభివృధ్ది చెందితే దీనితో పాటు అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా అభివృధ్ది చెందుతాయని అందుకు అవసరమైన...
కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు...