Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని...
భారత్లోనూ రైల్వేల ప్రైవేటీకరణకు తెరలేచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను...
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి
కాంట్రవర్శీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాతో వచ్చిన వర్మ.. తెలంగాణ రాష్ట్ర సాధన నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జీవితం ఆధారంగా టైగర్...