Shapoorji Pallonji Company : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులకు సంబంధించిన టెండర్ ఫైనల్ అయిపోయింది. షాపూర్జీ పల్లోంజి సంస్థ.. ఈ కీలక టెండర్ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ప్రభుత్వం...
చైనాతో ఇప్పటికే అన్నీ విషయాల్లో తెగదెంపులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత్.. వరుసగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే చైనా యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ‘వందే భారత్ రైళ్లు’ రైళ్ల...
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెంటర్లను ఆమోదించింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ లిమిటెడ్ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. 3307.07 కోట్లకు కోట్ చేసింది. ఎస్ పీఎమ్ ఎల్ సంస్థ…ఎల్-1 గా నిలిచింది. టెండర్...