High Court hearing on SEC petition : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ను హైకోర్టు సింగిల్...
Tension continues over chicken races : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోనసీమ సహా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల అడ్డుకట్టకు...
Chandrababu Ramateertham Tour : విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి కారు అద్దం పగులగొట్టారు. రామతీర్థం ఆలయాన్ని పరిశీలించి కొండ దిగుతుండగా ఘటన...
MLA Kethireddy followers pelted stones at JC Prabhakar Reddy’s house : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల...
Tension At Alipiri: దేవదేవుడు, తిరుమలవాసుడు, కలియుగ శ్రీనివాసుడు, వెంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూరం నుంచి వచ్చే భక్తులకు టోకెన్ల జారీ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న...
Tension once again in the fishing villages : ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రామాపురం, వాడరేవు, కఠారిపాలెం మత్స్యకారులు దాడులు, ప్రతిదాడులకు రెడీ అయ్యారు. రామాపురం వైపు కర్రలతో...
Farmers’ agitation borders of Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో 17 వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా టోల్ గేట్ల దగ్గర టోల్ ఫీజు వసూలు చేయకుండా రైతులు అడ్డకుంటున్నారు....
ABVP activists block Minister KTR’s convoy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి కేటీఆర్ వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు...
LB Nagar polling station Tension : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ ఎల్ బి నగర్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ కేపురం డివిజన్ పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్, బీజేపీ...
Ghaziabad Police block farmers : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దులో రైతులు భారీగా మోహరించారు. ఇప్పటివరకు సింఘు, గాజీపూర్ బోర్డర్కే పరిమితమైన రైతుల ఆందోళనలు.....
Delhi-Haryana border Tension : ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ ఏర్పడింది. ఛలో ఢిల్లీతో రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతులు...
IPL betting affair : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఏసీబీ దాడులతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీసు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5...
Bandi Sanjay arrives Bhagyalakshmi Temple : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సవాల్ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నానని...
podili python: ప్రకాశం జిల్లా పొదిలిలో కొండచిలువ కలకలం సృష్టించింది. దర్శి రోడ్లో కొండచిలువ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టుకోడానికి ప్రయత్నించడంతో పొదల్లోకి వెళ్లి కనపడకుండా పోయింది. మళ్లీ జనావాసాల్లోకి వస్తుందేమోనని ఆందోళన...
Tension in Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది..కొన్నేళ్లుగా రక్తం ప్రవహిస్తోన్న కర్రల సమరానికి ఈసారి బ్రేక్ పడుతుందా? పోలీసులు తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతాయా? లేదా...
telangana-eamcet-2020-results : తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. దీంతో పరీ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం ఫలితాలను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్...
సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే...
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రులు మాన్షుక్ మాండవియ, కిషన్ రెడ్డి ఫ్యాక్టరీని సందర్శించున్న నేపథ్యంలో.. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ...
విశాఖ జిల్లాలో ఓ నవ వరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడా పెళ్లికి హాజరైన వారంతా టెన్షన్ పడుతున్నారు. వారందరికి కరోనా భయం పట్టుకుంది. కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు రంగారెడ్డి...
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని...
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు....
గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి దగ్గర రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి డిశ్చార్జి డ్రామా నడిచింది. రాత్రి పొద్దుపోయాక అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేస్తున్నట్టు GGH ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. డిశ్చార్జి ఆర్డర్స్...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారం (జూన్ 13, 2020) 100కు పైగా కేసులు నమోదు అయ్యాయి. నగరవాసులు భయాందోళనకు...
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 2020, జూన్ 09వ తేదీ మంగళవారం రాత్రంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జూనియర్ వైద్యుడిపై కరోనా పేషెంట్ బంధువు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం కరోనాతో...
తోటి కోడళ్లు మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఒకరు ఇంటి సభ్యులకు చెప్పారు. అంతే..ఆగ్రహానికి గురై..ఆమె అన్న..గ్రామానికి చేరుకుని చెల్లెలితో గొడవ పడిన వారితో ఘర్షణకు దిగాడు. పక్క గ్రామం నుంచి వచ్చి..ఇక్కడ గొడవ...
ఏపీ, తమిళనాడు సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రెండు రాష్ట్రాల రాకపోకలు నిలిచిపోయాయి. పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద తమిళనాడు వాసులు రోడ్డును తవ్వేశారు. ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సాగకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. తమిళనాడు...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతుండగా..మరో రోజులో డబుల్ డిజిట్స్ కు కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానంగా GHMC పరిధిలో అత్యధికంగా కేసులు...
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. క్రమక్రమంగా కేసులు అధికమౌతుండడం సర్వత్రా ఆందోళప వ్యక్తమైతోంది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ఒక్కరోజే 27 కేసులు కొత్తగా నమోదయ్యాయి....
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.
దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
ఏదైనా ఆందోళనలు, నిరసనలు జరిగితే..పోలీసులు ఏం చేస్తారు. ఆందోళనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. శాంతిభద్రతను కాపాడేందుకు యత్నిస్తుంటారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ఏరియా ఆస్పత్రి వద్ద పోలీసులు వ్యవహరించిన...
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.
ఏపీ బడ్జెట్ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.
కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి...
నేడో రేపో ఆ అదృష్టం వరిస్తుంది. ఎంచక్కా చట్ట సభలో అడుగుపెట్టవచ్చు. ఇదీ నిన్నటి వరకూ విజయనగరం జిల్లాలోని అనేక మంది వైసీపీ నాయకుల ఆశ. తాజాగా మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేయడంతో నాయకులంతా...
చైనాలో పుట్టిన కరోనా వైరస్... రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.
కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్లోనూ కిల్లర్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలోని మహిళలు....
అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
రాజధాని అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని...
ఢిల్లీ గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పేరిగింది. ఇప్పటికే గత డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా…119 ఏళ్ల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చలి గుప్పెట్లో బతుకున్నఢిల్లీ వాసులు జనవరిలో అయితే అసలు...
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని
అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.