PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న దేశాలపై...
బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అర్వింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై హర్షిత విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మా నాన్న కేజ్రీవాల్ నన్నూ, నా...
శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్
ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్లోపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...
పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు...
పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం...
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో...
ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ…ఇండియా ప్రధాని..మీరు అబద్దాలేవాళ్లకు...
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్లు...
దేశం ఎటు వెళ్తోంది. కోట్లాది మంది భారతీయుల ప్రశ్న. రైట్ డైరెక్షన్ లో వెళ్తోందా? అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడించే సమస్యల్లో మూడు ప్రధాన సమస్యలు భారతీయులను తీవ్ర భయాందోళనకు...
అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని
మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ...
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు...
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది.
పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా..ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.
అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో...
వింగ్ కమాండర్ అభినందన్ వీడియోల గురించి సెర్చ్ చేస్తున్నారా ? అయితే మీకు ఆయన వీడియోలు కనిపించవు. ఎందుకుంటే యూ ట్యూబ్ వీడియోలను తొలగించేసింది. అభినందన్కు సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ...
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు భద్రతను...
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.
పాకిస్తాన్ పై మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సానుభూతి ప్రకటించారు. పుల్వామా జిల్లాలో గురువారం జైషే మహమద్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ..అదో పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని,...
అల్వర్ : గోవులను తరలించే వారు టెర్రరిస్టులా ? అంటే అవునంటున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అల్వర్లో రెండు రోజుల కిందట 23 ఏళ్ల వయస్సున్న పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ దాడి జరిగింది. గోవులను తరలించడం…వధించడంపై...