GHMC elections : జీహెచ్ఎంసీ నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. టికెట్ ఆశిస్తున్న నేతలు జంపింగ్ జపాంగ్లుగా మారుతున్నారు. తామున్న పార్టీలో టికెట్ దక్కనుకుంటే.. ప్రత్యర్థి పార్టీల్లోకి దూకేస్తున్నారు....
bjp leader suicide attempt: గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వారు మనస్తాపానికి గురవుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ టికెట్ తనకు ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు టికెట్ ఇవ్వలేదని...
chinna reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేయడంతో పాటు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సీనియర్, సౌమ్యుడిగా పేరొందిన చిన్నారెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు....
Visakha Local Body Elections:విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలంటే మినీ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఇటీవల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధం...
మళ్లీ రైళ్లు కూతపెడుతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కాయి. లాక్డౌన్ కారణంగా దాదాపు 70 రోజులు జంక్షన్లకే పరిమితమైన రైళ్లు… రైళ్లు ప్రారంభమయ్యాయి. పట్టాలపై కూత పెట్టుకుంటూ పరుగు తీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 200 రైళ్లకు కేంద్రం...
చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది.
కేరళలో జ్యూవెలరీ షాపులో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు ఐదు నిమిషాల్లో కోటీశ్వరులైపోయారు. ఒక్క లాటరీ టిక్కెట్ వారి జీవితాల్ని మార్చివేసింది. సరదాగా కొన్న లాటరీ టిక్కెట్ వారిని కోటీశ్వరులని చేసింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కరునాగపల్లిలోని చున్...
జార్ఖండ్ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో...
ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు...
సతివాడలో 8 సార్లు పెనుమత్స సాంబశివరాజు విజయం భోగాపురంలో 6 సార్లు పతివాడ గెలుపు నెల్లిమర్ల నుంచి 2014 ఎన్నికల్లో ఏడోసారి విజయం టీడీపీ టికెట్పై సర్వత్రా ఆసక్తి విజయనగరం : జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ...