కరోనా వ్యాక్సిన్పై ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా, ఫైజర్ బయో ఎన్ టెక్, కాసినో వ్యాక్సిన్లు ప్రయోగాల్లో దూసుకుపోతున్నాయి. ఇవి ఇప్పటికే ఒకటి రెండు దశలు దాటాయి. ఆస్ట్రాజెనికా ప్రధానంగా ఇమ్యూనిటి పవర్ పెంచగా.. మిగతా...
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైరస్ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐఐ...
Microsoft మరిన్ని సేవలు అందించే దిశగా ఒకేసారి వీడియో కాన్ఫిరెన్స్ లో 49మంది వరకూ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. సోమవారం Microsoft కంపెనీకి సంబంధించిన బ్లాగ్ లో ఈ కథనాన్ని రాసుకొచ్చింది. ప్రైవేట్ ఛాట్లో 250మంది...
ఏకాదశి..ద్వాదశి విన్నా..ఏంటీ యోగిని ఏకాదశి ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. అవును యోగిని ఏకాదశి రోజున కొంతమంది ఉపవాసం ఉంటారు. 2020, జూన్ 16వ తేదీ మంంగళవారం ఉదయం 5 గంటల 40 నిమిషాలకు ప్రారంభమైంది. జూన్...
కరోనా వేళ ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకులు అమాంతం ఎక్కువవుతుండడంతో సామాన్యుడు బేజార్ అయిపోతున్నాడు. దీనికి తోడు..రోజు రోజుకు పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో ధరలు తగ్గాయి....
కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే..క్వారంటైన్ కు వెళ్లాలని గ్రామస్తులు చెప్పడంతో కోపంతో క్షణికావేశంలో ఉరి వేసుకున్నాడు యువకుడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఉత్తర్...
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వయస్సు పెరుగుతున్న కొద్ది అందం మరింతగా పెరిగిపోతోందా ? రోజు రోజుకు ముదరఛాయలు రాకుండా..కొత్త కొత్తగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు ఈ హీరో. లెటెస్ట్ గా వస్తున్న ఫొటోలు చూస్తుంటే…ఆయన...
మహేష్ బాబు ఎప్పుడూ..కామ్ గా కంపోజ్డ్ గా ఉంటాడు. అస్సలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఇది అందరికీ తెలిసిన మహేష్ బాబు. కానీ మహేష్ అసలు ఇలా ఉండడని, సూపర్ స్టార్లో వేరే యాంగిల్స్ ఉన్నాయంటూ...
కరోనా వైరస్ మహమ్మారి విజయనగరం జిల్లాకు పాకింది. జిల్లాలో తొలిసారి కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంట్లలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో మరో 56 కరోనా కొత్త...
కరోనా..మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. చైనా నుంచి వచ్చినఈ రాకాసి…భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. వేలాది కేసులు నమోదవుతుండడం, వందకు పైగానే మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు మందు లేదని, కేవలం...
భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన. స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల...
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఓపీ సమయాన్ని పెంచారు. విష జ్వరాలతో రోగుల తాకిడి పెరుగుతుండడంతో పెంచారు.
అయోధ్య భూవివాదం కేసులో స్నేహపూర్వక పరిష్కారం కనుగొనేందుకు తమకు ఇంకా సమయం కావాలని ఇవాళ (మే-10,2019) విచారణ సందర్భంగా ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకి తెలిపింది. దీంతో ఆగస్టు-15, 2019 వరకు మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం...
మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం...
అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు...
పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నారు....
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.
సతివాడలో 8 సార్లు పెనుమత్స సాంబశివరాజు విజయం భోగాపురంలో 6 సార్లు పతివాడ గెలుపు నెల్లిమర్ల నుంచి 2014 ఎన్నికల్లో ఏడోసారి విజయం టీడీపీ టికెట్పై సర్వత్రా ఆసక్తి విజయనగరం : జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ...