Jio tops in download speed మరోసారి వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో…19.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్తో...
ఫిషింగ్ కార్యకలాపాల ద్వారా తమ వినియోదారులను మోసగిస్తున్న వారిని టెలీకాం సంస్థలు బ్లాక్ చేయడం లేదని ఆరోపిస్తూ ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేటీఎం పిటిషన్ విషయపై...
దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ నంబర్ల లభ్యత, కనెక్టివిటీతో పాటు ఇతరత్రా సమస్యలను దృష్టిలో ఉంచుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ఆపరేటర్లకు చేసిన సిఫార్సులు గురించి పలు విషయాలు వార్తలుగా మారిన సంగతి తెలిసిందే. అయితే...
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లు భారం కాస్త తగ్గనుంది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే
కేబుల్ టీవీ ప్రేక్షకులు తక్కువ ధరకే ఎక్కువ ఛానళ్లు చూసేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యూటారిఫ్ ఆర్డర్లో సవరణలు చేసింది. ఈ కొత్త సవరణల...
ఏడాది కాలంలో భారత దేశంలో వైర్లెస్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల...
మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్...
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మొబైల్ కాల్స్, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్ కాల్స్పై 30 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేయగా, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ పై 60 సెకన్ల...
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం (ఏప్రిల్ 22, 2019) హెచ్చరికలు జారీ చేసింది.
DishTV (డీటీహెచ్) వినియోగదారులకు గుడ్ న్యూస్. డిష్ టీవీ ఆపరేటర్లు.. తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై అందించే ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్లను అన్ లిమెటెడ్ గా అందిస్తున్నారు.
పాకిస్తాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. కొందరు అభినందన్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటే… మరికొందరు చీరలు తయారు చేస్తూ తమ...
కామా తురాణాం.. న భయం.. న లజ్జ.. అన్నారు పెద్దలు.. అందుకేనేమో.. ఎలాంటి బెరుకు లేకుండా మన దేశంలో నీలిచిత్రాల వీక్షణం సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పోర్న్...
టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకోనే అవకాశం ఉంది. ట్రాయ్.. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ఛానళ్ల ఎంపికపై గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
టీవీ వీక్షకుల నుంచి బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎంచుకోవాలంటూ టీవీ యూజర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూల్ చేయొద్దని ఆపరేటర్లను ట్రాయ్ హెచ్చరించింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారిఫ్ విధానం కింద గతంలో జనవరి 31వరకు ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి 31,2019వరకు యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని...
టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.
దేశవ్యాప్తంగా దూర్ దర్శన్ యాదగిరి (డిడి యాదిగిరి)కి చోటు దక్కలేదు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో డిడి యాదగిరి ఛానల్ ఇక చూడలేం. ఎందుకంటే..
మొబైల్ టెలికం రంగంలో జియో తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నవంబర్ లో జియో లొ కొత్తగా 88.01 లక్షలమంది వినియోగదారులు చేరారు.
తెలుగు టీవీ ఛానళ్ల ప్రేక్షకులకు చేదు వార్త. ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్లు నిలిచిపోనున్నాయి. తెలుగు ఛానళ్లను నిలిపివేయాలని లోకల్ కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : సంక్రాంతి పండగవేళ బుల్లితెర వీక్షకులకు గుడ్ న్యూస్. ట్రాయ్ నిబంధనలతో గందరగోళమౌతున్న వారికి ఇదొక మంచి ఆఫర్ అనే చెప్పాలి. ట్రాయ్ మంచి కబురు అందించింది. ఏవైనా వంద ఉచిత ఛానళ్లు లేదంటే...
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఫైర్ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.