TTD released online quota of Rs.300 for January 2021 : తిరుమల శ్రీవారి ఆలయం లో జనవరినెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు రూ.300 రూ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ బుధవారం...
Old age homes will be set up under the auspices of TTD : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చైర్మన్...
Vaikuntha Ekadashi In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క...
use of drone cameras in Thirumala : తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చేపట్టిన మహాపాదయాత్రను డ్రోన్ కెమెరాతో...
Tension At Alipiri: దేవదేవుడు, తిరుమలవాసుడు, కలియుగ శ్రీనివాసుడు, వెంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూరం నుంచి వచ్చే భక్తులకు టోకెన్ల జారీ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న...
Thiruppavai to replace Suprabhata Seva : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం...
Permission for elderly and children to visit Thirumala Srivari : వృద్ధులు, పిల్లల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తగిన జాగ్రత్తలో వారంతా శ్రీవారి దర్శనానికి రావచ్చని ప్రకటించింది. కరోనా కారణంగా...
Vaikuntha Dwara Darshanam tickets sold out : 10 రోజుల వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ కేటాయించిన 2 లక్షల టికెట్లూ గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. ఈనెల 25 నుంచి వచ్చే నెల 3...
TTD release vaikunta dwara darshanam tickets : డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం, డిసెంబర్ 11న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం...
White Paper release TTD Assets : తిరుమల శ్రీవారి స్థిరాస్తుల ముసాయిదాపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారి 1,128 ఆస్తుల జాబితాను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం (నవంబర్ 28, 2020)...
TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు...
cm jagan svbc: చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్, ఎస్వీబీసీలో పోర్న్ లింక్ వివాదంపై ఆరా తీశారు. తిరుపతి ఎయిర్ పోర్టులో టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. పోర్న్ లింక్...
Srivari Puspayagam in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఆలయంలో...
ttd defamation case: రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కోర్టులో వేసిన పరువు నష్టం కేసుని కొనసాగించాలని టీటీడీ...
Deepavali Asthanam performed with religious fervour in Tirumala Temple : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శనివారం నాడు టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆశ్వీయుజ...
SVBC controversies : శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానల్ గతి తప్పుతోంది. వరుస వివాదాలతో SVBC… TTD ప్రతిష్టను దిగజారుతోంది. నాసిరకం ప్రసారాలు మొదలు నిధుల...
svbc channel: తిరుమల శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(svbc) లో పోర్న్ సైట్ కలకలం రేగింది. ఎస్వీబీసీ ఉద్యోగి వల్ల ఘోరమైన తప్పు జరిగింది. శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపాడు...
TTD Plans To Use Recycled Water : తిరుమలలో నీటి వనరుల సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూనే.. వాడిన నీటిని మళ్లీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలను...
electric bus trail run sucess in tirumala: తిరుమలలో విద్యుత్ బస్ ట్రయల్ రన్ సక్సెస్గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్ రన్ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ...
TTD Sarva Darshan Token Controversy : తిరుమల కొండపై శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల వివాదం నెలకొంది. శనివారం జారీ చేయాల్సిన టికెట్లను శుక్రవారం రాత్రే అధికారులు జారీ చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
alipiri footpath: ఇప్పుడైతే కరోనా వైరస్కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తులు తగ్గారు. కానీ.. ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి వాళ్లే...
Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు....
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రేపు (సెప్టెంబర్ 23,2020) తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి శ్రీవారికి గరుడసేవ జరగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలోని...
TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా...
ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ, ఏ ఏడాది చాలా భిన్నంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు....
సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆగస్ట్27, గురువారం కమిటీ సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్...
చట్టం విషయానికొస్తే దేవుడి భూములైనా సరే న్యాయప్రకారమే పరిష్కరిస్తామని టీఎస్ హైకోర్టు చెప్పింది. వీహెచ్పీ ప్రధాన కార్యదర్శి అల్లిక్ అంజయ్య పిల్పై విచారణలో భాగంగా ఈ ఆదేశం ఇచ్చింది. పిటిషనర్ తరపు వాదన ఇలా ఉంది....
సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను...
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు...
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం...
కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి, నిత్య కళ్యాణోత్సవ సేవకు భక్తులు ఇన్నాళ్లు దూరమయ్యారు. అయితే వీరికోసం టీటీడీ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవ సేవతో మరింత చేరువ చేసేలా ఆన్లైన్ సేవలు ప్రారంభించింది....
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి...
ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం...
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ...
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2వేల 200 దాటింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్డౌన్ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్...
ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు....
కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం...
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి...
తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో...
కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట ప్రజలు దాని బారిన పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ తిరుమల తిరుపతి దేవస్దానాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే 15 మందికి పైగా అర్చకులకు...
ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్లోని నరసపురం ఎంపి రాజు తన...
తీగలాగితే డొంకంతా కదిలినట్లు శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటికి వచ్చాయి. సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకొని కొంత మంది ఉద్యోగులు గత మూడేళ్ళుగా సాగించిన దోపిడి అంతా ఇంతా కాదు. అయితే ఆలయంలో జరుగుతున్న...
కరోనా లాక్ డౌన్ కారణంగా సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన ఆలయాల్లో నేటి నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా 80 రోజలు తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని...
లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం సడలింపులతో దాదాపు 80 రోజుల తర్వాత(మార్చి 20) తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు
లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దైవ
టాలీవుడ్, కోలీవుడ్ లలో సుపరిచితులైన నటులు సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ పై కేసు నమోదైంది. ఒకప్పుడు తమిళనాట హీరోగా సినిమాల్లో నటించిన శివకుమార్ ఓ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. తిరుమల...
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తిరుమల శ్రీ వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు వెంకన్న దర్శనం నోచుకోలేదు. తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా శ్రీ...