Wasim Wrote A Letter : ఉద్యోగమైనా ఇవ్వండి లేదా పిల్లను చూసి పెళ్లి చేయండంటూ..ఓ యువకుడు..నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పిల్లను చూసేందుకు వెళ్లిన సందర్భంలో..ఉద్యోగం ఉండాలనే...
wearing masks mandatory for next six months : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే..కొన్ని...
రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్లో ఊర్మిలా మాటోండ్కర్...
Schools and Temples reopening after diwali : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడ్డ స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి తర్వాతే పాఠశాలలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర...
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై నుంచి మండిలోని తన గ్రామానికి తిరిగి వచ్చారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మరియు శివసేనపై మాత్రం నిరంతరం దాడి చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, అతని కుమారుడు...
బాలీవుడ్ క్వీన్ కంగనాకు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు మరింత ముదురుతోంది. కంగనా మహా సర్కార్పై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో… ఈ వివాదం ముదురుపాకాన పడింది. మహారాష్ట్ర సర్కార్ తనపట్ల అమానుషంగా వ్యవహరించిందని కంగనా...
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శివసేన- వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పెట్టకుండా టార్గెట్ చేశారు. ముంబైకి చాలా మంది వచ్చి పేరు సంపాదిస్తారని, కానీ వారు ముంబైకి...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. “కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే తాము లాక్డౌన్ ఎత్తేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. రాష్ట్రంలో జోన్ల వారీగా సడలిస్తామని.. నియమాలు ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. ‘వెంటనే రిలాక్సేషన్ ఇవ్వలేం. ఇప్పటి వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. లాక్డౌన్ సడలించడమనేది...
మహమ్మారి కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం...
షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది. ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం ముగిసినట్టేనని...
మహారాష్ట్ర ప్రభుత్వం మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను తప్పనిసరి చేయాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ వంటి స్కూల్స్ తప్పిస్తే మిగతా...
షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు...
జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన విధ్వంసం..విద్యార్ధులు..ప్రొఫెసర్లపై దాడితో పాటు పలు హింసాత్మక ఘటన 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే...
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లలో ఇప్పుడు...
మహారాష్ట్రంలో శివసైనికులు రెచ్చిపోతున్నారు. వాళ్లు అభిమానానికి హద్దుల్లేకుండా పోతోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేక పోతున్నారు. ఉన్మాదంతో ఊగిపోతున్నారు. రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా సీఎం ఉధ్ధవ్ ఠాక్రే ను విమర్శిస్తూ ఫేస్...
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర కేబినెట్ 36 మంది మంత్రులతో సోమవారం (డిసెంబర్ 30, 2019) విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే...
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా కాదు.. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్గా థ్యాంక్స్ అందుకుంటున్నాడు. అద్భుతమైన ఫొటోలు అందించాడని తెగ మెచ్చేసుకుంటున్నారు నెటిజన్లు. తన ఐ ఫోన్ నుంచి తీసిన రెండు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు...
మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్బ్రాండ్ అయిన...
రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా...
పౌరసత్వ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబడుతున్నట్లు...
ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఇప్పటికీ తాను హిందుత్వ సిద్ధాంతంతోనే ఉన్నానని, దానిని ఎన్నడూ విడిచిపెట్టబోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్పై ప్రశంసలు కురిపించారు....
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు(శనివారం) అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో...
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక బాధ్యతల నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ సామ్నా పత్రిక వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. ఇప్పుడు సీఎంగా...
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాకరే వంశంలోనే తొలి సీఎం కానున్న ఉద్ధవ్ ఠాకరే విజయానికి మూలం అతని భార్య రష్మీ ఠాకరే....
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి...
మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు
మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరును కూటమి పార్టీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించాయి. కూటమి తరపున నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో బుధవారం (నవంబర్ 27, 2019) నిర్వహించే...
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ ఎట్టకేలకు మద్దతును ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదించాయి. శనివారం (నవంబర్ 23, 2019)...
నెల రోజులకుపైగా కొనసాగుతున్న మహా డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చేనట్లే. సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు సక్సెస్ అయినట్టే....
భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు అని శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే అభివర్ణించారు, వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించారని ఆయన అన్నారు. నవంబర్ 24న అయోధ్యకు వెళుతున్నట్లు...
ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల...
కొత్త జాతికి చెందిన పాములను వెస్టరన్ ఘాట్ దగ్గర గుర్తించారు. చూడటానికి అచ్చం పిల్లి చర్మం మాదిరిగానే ఉండటంతో వీటిని క్యాట్ స్నేక్ లు గా పిలుస్తున్నారు. సుమారుగా 125 ఏళ్ల తర్వాత ఈ రకమైన...
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది....
వీర్ సావర్కర్ ని గౌరవించని వాళ్లని తప్పనిసరిగా బహిరంగంగా కొట్టాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో వీర్ సావర్కర్ పడ్డ కష్టం,ప్రాధాన్యత గురించి వాళ్లు ఇంకా...