chinese company fines employees use toilet more than once per day : ఒక ఉద్యోగి ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఆఫీసులో 8 గంటలు పనిచేయాలి. ఆ 8 గంటల్లో టాయ్ లెట్ కు...
Prohibition on the use of ailavala, ballavala : ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు...
use of drone cameras in Thirumala : తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చేపట్టిన మహాపాదయాత్రను డ్రోన్ కెమెరాతో...
brother killed younger brother : రోజురోజుకూ మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. వస్తు వ్యామోహంలో పడిపోయి బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, ఇంటర్ నెట్ ఇప్పుడు నిత్యవసరాలుగా మారిపోయాయి. మొబైల్ ఫోనే లోకంగా గడిపే...
మెంతులు చూడగానే చాలా మందికి వద్దురా బాబు అవి చాలా చేదుగా ఉంటాయ్ అని వాటిని పక్కన పెడతారు. మెంతులు వంటల్లో సువాసన కోసం మాత్రం కాదు, మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి....
హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లోని విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ వ్యవహారం బయటపడింది. ఈ ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులకు టెస్టులు చేస్తూ కోవిడ్ పేషెంట్లకు...
అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేళ్లళ్లో గోదావరి బేసిన్ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో 100 టీఎంసీల జలాల వినియోగానికే పరిమితం అయింది. కాగా ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ...
తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో రెండు రోజుల క్రితం భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే....
కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్
కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా హెల్త్ వర్కర్లు, కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR )సూచించింది. హైడ్రాక్సీ...
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా….. ఇతర వ్యక్తులు తాకిన...
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని...
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట...
భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను...
సాధారణంగా మనం పుస్తకాల్లోని పేజీలను, కరెన్సీ నోట్లను లెక్కపెట్టేటప్పుడు, ఫైళ్లను తిప్పటం కోసం నాలుకపై తడిని ఉపయోగించి తిప్పుతుంటాం. అలాంటి అలవాటుని మానివేయాలని ఉత్తరప్రదేశ్ లోని రాబరేలికి చెందిన ఛీప్ డెవలపమెంట్ ఆఫీసర్(CDO) అభిషేక్ గోయల్ అధికారులకు,...
మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ తీసుకురావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్లాస్టిక్ ఉపయోగిస్తే ఎంతటి వారైనా రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
2021 జనాభా లెక్కలను మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సాంప్రదాయక పెన్ మరియు కాగితాలకు దూరంగా డిజిటల్ ఇండియా బూస్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 23, 2019)...
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసారిగా...
అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి-29,2019) ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వీవీప్యాట్ల లెక్కింపును పెంచితే మొత్తం లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి అదనంగా ఆరు రోజులు...
పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ కామన్ సెస్స్ ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల...