Covid-19 vaccination దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించి రాష్ట్రాలకు సోమవారం(డిసెంబర్-14,2020) కేంద్ర ప్రభుత్వం 133 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే...
Rassia Road with Human Bones,Skull: మట్టి రోడ్లు,కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు చూశాం. ప్లాస్టిక్ రోడ్లు కూడా చూసే ఉంటాం.కానీ ఏకంగా మనిషి ఎముకలతో వేసి రోడ్డును మీరు ఎక్కడైనా చూశారా?...
ఈ నెల 12న జాతినుద్దేశించిన ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ..20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోడీ స్థానికంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల ఉపయోగాన్ని ప్రమోట్ చేశారు. అయితే ఇప్పటివరకు...
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటు శానిటైజర్స్ ఇస్తున్నారు. రవాణా...
బిల్డింగ్ లను సైతం ఈజీగా నేలమట్టం చేయగల శక్తివంతమైన స్పైస్- 2000 బాంబులు భారత అమ్ములపొదిలో చేరాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్ లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్ తో ఒప్పందం...
పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబాంబు నిపుణులు దేశంలోకి...
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను...