ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. ఎదురుగా ఎవరైనా కనిపిస్తే చాలు, భయంతో వణికిపోతున్నారు. కరోనా ఉందేమో అని అతడి వైపు అనుమానంగా, సందేహంగా చూస్తున్నారు. ఇక మార్కెట్ కు వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు కొనాలంటే...
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో...