మహిళలు..యువతులు..బాలికలపై జరుగుతున్నహింసల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని సర్వేల్లో తేలింది. దీనికి అద్దం పట్టే మరో ఘోరం యూపీలో వెలుగులోకొచ్చింది. 17 ఏళ్ల బాలికపై నలుగురు కామాంధులు పశువుల్లా అత్యాచారానికి తెగబడ్డారు. ఇటువంటివారిని పశువులు అనటానికి...
అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్...