Train On Trial Run Crushes 4 People dead : ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్-లక్సర్ మధ్య గురువారం (జనవరి 7,2021) సాయంత్రం 6.30 గంటల సమయంలో నిర్వహించిన హైస్పీడ్ రైలు ట్రయల్ రన్...
Cop mows down pan shop owner ఉత్తరాఖండ్లో బాజ్పూర్లో ఓ పాన్ షాపు నిర్వాహకుడిని ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా కారుతో గుద్ది చంపడం కలకలం సృష్టించింది. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్...
Two sisters fight over man claiming he is their husband in Uttarakhand : పాత తెలుగు సినిమాల్లో ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు తగువులాడుకున్న సన్నివేశాలు చాలా చూశాం. ఇప్పుడు...
tractor over a police barricade in Bajpur కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా,యూపీ, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్ సహా...
Uttarakhand Mussoorie IAS Academy 33 trainees Corona positive : ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఐఏఎస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం రేపింది. ల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న 33 మంది...
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులు ఎందరో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జినా కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మ దేవి(నేహా) కూడా...
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్ అభ్యర్థన...
American woman held for shooting obscene video : ఉత్తరా ఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రిషికేష్ లో గంగానదిపై నిర్నించిన లక్ష్మణ్ ఝూలా వంతెనపై ఆశ్లీల వీడియో చిత్రీకరించిన అమెరికన్ (27)...
ఉత్తరాఖండ్లోని ప్రతీష్టాత్మక చార్థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్...
Yoga Enthusiast From US Raped : భారతదేశంలోని మహిళలకే కాదు…విదేశాల నుంచి వచ్చిన మహిళలకు దేశంలో భద్రత కరువైందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే … యూఎస్ నుంచి వచ్చి, ఉత్తారఖండ్ లో జీవిస్తున్న ఒక...
uttarakhand: సరిహద్దు విషయంలో భారత్ పై కయ్యం పెట్టుకుంటున్న నేపాల్ విషయంలో భారత్ మానవత్వాన్ని చూపెట్టింది. సరిహద్దు వివాదాన్ని తెరపైకి తెచ్చి కయ్యానికి సై అంటున్న నేపాల్ భారత్ మాత్రం తన సహజమైన పెద్ద మనస్సును...
Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్లోని జగ్జీత్పుర్లో ఇటీవలే...
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తు కళ్లు కాయలు కాచ్చేలాగా ఎదురుచూసి...
లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కోంటున్న బీజేపీ ఎమ్మెల్యే పై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన లైంగిక దోపిడీ పై ఒక మహిళ చేసిన పోరాటం సఫలీకృతమయ్యింది....
కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు....
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2021లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో నిర్వహించే కుంభమేళాలో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. డిసెంబరు నాటికి కుంభమేళా పనులను పూర్తి చేసేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళికలు వేయాలని నిర్ణయించింది. 2021 కుంభమేళా పనుల...
ఉత్తరాఖండ్ లో తరచూ ప్రకృతి ఏదో ఒక విలయం సృష్టిస్తుంటుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పితోర్ జిల్లా థార్చుల ప్రాంతంలో విరగిపడ్డ కొండ చరియలల్లో ఓ మహిళ గల్లంతైంది. వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది....
ఉత్తరాఖండ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన బిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఓ మహిళ ఆరోపణలు గుప్పిస్తోంది. వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరుతోంది. ఈ...
హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై దాడికి దిగారు పోలీసులు. అతని బైక్ తాళంతోనే అతని నుదుటిపై పొడిచారు. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్పురా గ్రామానికి చెందిన దీపక్.. తన మిత్రుడితో కలిసి బైక్పై పెట్రోల్...
ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే....
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజి యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరాఖండ్ లోని ఉథమ్ సింగ్ నగర్ జిల్లా ఖాతిమా పట్టణంలో నివసించే 20 ఏళ్ళ యువతి...
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకుని తిరగకపోతే 6నెలల జైలు రూ.5వేలు ఫైన్ తప్పనిసరి అని ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇంటి నుంచి...
జూన్ 8 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. దీని గురించి కేబినెట్ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధి మదన్ కౌశిక్ మంగళవారం (జూన్ 2,2020) మాట్లాడుతూ.. ఈ యాత్రకు...
మనుషులు లేని ఇంటిని ఇదేంటిరా దెయ్యాల కొంపలా ఉంది అంటారు. అదే ఊర్లకు ఉర్లే మనుషి సంచారం లేకుండా పోతే వాటినే దెయ్యాల గ్రామాలు అంటారు. ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలో అటువంటివి కొన్ని (దెయ్యాల...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాళ(మే-15,2020)తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఎంపిక చేయబడిన పూజారులు, కొద్దిమంది దేవస్థానం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచారు. శాస్త్రోక్తంగా...
తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్...
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. లక్నోలోని...
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్ ఏరియాలో లాక్డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క్షమాపణ...
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది....
భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది....
ఉత్తరాఖండ్ సీఎం పెద్ద ప్రకటన చేశారు. వేసవి రాజధానిగా చమోలి జిల్లాలోని గైర్సైన్ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు....
ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యావర జోన్ లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. జోన్ ల ఏర్పాటుకు ఇప్పటికే లొకేషన్లను గుర్తించడం జరిగిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘దేవ్భూమి’ (దేవుని...
ఒకే కాన్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఫిబ్రవరి-8,2020న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ అరుదైన సంఘటన జరిగింది. గైనకాలజీ,నియోనటాలజీ డిపార్ట్మెంట్స్ హెడ్...
ప్లాస్టిక్ పొల్యూషన్ సమస్యను మరియు వన్యప్రాణుల సంఖ్యను హైలైట్ చేసే మరొక ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ లో క్లిక్ చేసిన ఓ ఫొటోను ఇండియన్ ఫారెస్ట్...
మనిషి జీవితంలో వివాహం అనేది ఒక అద్భతమైన ఘట్టం. కొంతమంది వినూత్నంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. జీవితకాలం గుర్తుండిపోవాలని అనుకుంటుంటారు. తన జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన రీతిలో వివాహ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి తన...
ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాషగా ఉన్న సంస్కృతాన్ని మరితంగా ప్రమోట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని మొత్తం ఉర్దు సైన్ బోర్డులను సంస్కృతంతో రీప్లేస్...
సినిమాలు ప్రభావితం చేస్తాయి. సినిమాలు సంఘటిత పరుస్తాయి. కొన్ని సినిమాలు పోరాటం చేస్తాయి. మరికొన్ని సినిమాలు ప్రభుత్వాలను కూడా కదిలిస్తాయి. సినిమాలకు అంతటి శక్తి ఉంది. కాదనలేం.. బాలీవుడ్లో విడుదలై ఇప్పుడు విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న...
దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి కళ్లల్లో ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధరలతో విసిగిపోయిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రయదారులపై వారి కోపాన్ని చూపిస్తున్నారు. ఉల్లిపాయలు లేవని ఓ...
చార్ థామ్ లలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రం కేదార్ నాథ్ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి....
ఉత్తరాఖండ్లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు.
నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము...
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ...
డెహ్రాడూన్ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకు కూడా ఉత్తరాఖాండ్ లో ఇలాంటి ఘటణలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే...
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్
పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి...
మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్లోని పిథౌర్గఢ్ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. బెరీనాగ్ పరిధిలోని మలెతా గ్రామంలో...
త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తన ఉత్తరాఖండ్ యూనిట్ నుండి 40 మంది సభ్యులను బహిష్కరించింది. బహిష్కరించబడిన సభ్యులలో రజనీష్...
ప్రపంచవ్యాప్తంగా డెంగీ జ్వరలు ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. వందల సంఖ్యలో రోగులు డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ లో దాదాపు 4,800 మందికి డెంగీ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా...
ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతూ.. సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఆందోళన చేశారు.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద