Andhrapradesh3 months ago
చిత్తూరులో మరో ప్రమాదం, ప్రాణం మీదికి తెచ్చిన సెల్ఫీ మోజు, వాగులో కొట్టుకుపోయిన తల్లీ కొడుకు
selfie: చిత్తూరు జిల్లాను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. కొండయ్యగారిపల్లి, దుర్గరాజాపురంలో కారు కొట్టుకుపోయిన గంటల వ్యవధిలోనే.. మరో వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కౌండిన్య వాగులో పడి తల్లి, కొడుకు కొట్టుకుపోయారు. వాగులో పడిన వారిని పలమనేరుకు...