Uncategorized1 year ago
రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తాం : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.