ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను...
కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు....
ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనాకు షరామామూలే. ప్రతి చిన్న విషయానికి, చీటికి మాటికి గిల్లికజ్జాలు పెట్టుకుని యుద్ధకాంక్షతో రగిలిపోయే చైనాకు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి ఓసారి సమయస్ఫూర్తితో పెద్ద గుణపాఠమే చెప్పారు....
విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు మోడీ కులం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధాని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)ఉత్తరప్రదేశ్ లోని సన్బాద్రాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ...
జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ తెలిపారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)గోవా రాజధాని పనాజీలో మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ…2004లో...
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సూర్య కిరణ్...