satellite bus terminal in Vanasthalipuram : దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఎల్బీనగర్ వనస్థలిపురం జింకల...
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41 పాజిటివ్
అతడికి పెళ్లైంది. భార్య ఉంది. బుద్ధిగా సంసారం చేసుకోకుండా చెడుదారి పట్టాడు. అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. లాక్ డౌన్ లోనూ అతడిలో మార్పు లేదు. ఓ లాడ్జిలో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. భర్త వైఖరితో విసిగిపోయిన...
కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవరికి తెలియదు. ఒక్కరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందనే విషయం తెలిసిందే. తమలో కరోనా వైరస్ ఉందనే విషయం వారికి తెలియకపోవడంతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇటీవలే సూర్యాపేట జిల్లా...
హైదరాబాద్ లోని వనస్థలీపురాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో 9 పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎనిమిది కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. రేపటి నుంచి ఈ కాలనీల్లోకి రాకపోకలు నిలిచిపోనున్నాయి....
కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు...
హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో సతీష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సతీష్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.
పనామా సెంటర్లో అటెన్షన్ డైవర్షన్ చేసి.. రూ. 58 లక్షలను దోచుకున్న చోర్గాళ్లు.. తమిళ కేటుగాళ్లే అని తేలిపోయింది. తిరుచ్చి రాంజీ గ్యాంగే ఈ చోరీ చేసినట్టు నిర్దారణ అయింది. ఈ చోర్గాళ్లను గుర్తించారు పోలీసులు. సీసీ...
హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు ఉపయోగించే వాహనం నుంచి రూ.70లక్షలు దోచుకెళ్లారు. సిబ్బంది
హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. వనస్థలిపురంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
హైదరాబాద్: వనస్ధలిపురంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన ఎనిమిది నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుష్మా సాయినగర్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నివేదిత అనే మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి...