Telangana8 months ago
వందే భారత్ మిషన్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కీలకసేవలు..6500 మంది ప్రయాణికులు రాకపోకలు
వందే భారత్ మిషన్లో శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు కీలక సేవలందించింది. ఇక్కడి నుంచి 6500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూనే కరోనా వ్యాపించకుండా విదేశీయులను వారి దేశాలకు పంపింది....