చెన్నై కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పూతాళ్వార్ ఉత్సవం సందర్భంగా.. అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.