Andhrapradesh6 months ago
జులై 31న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు....