PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ...
Husband committed suicide, after 24 hours, wife also jumped in front of truck and killed, both of them had a love marriage : పెద్దలనెదిరించి పెళ్లి చేసుకున్న...
UP : Fire Shoes For the Indian Army: తెలివితేటల్లోను..టాలెంట్ లోను భారత్ యువత గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అవకాశాలు లేకపోయినా తమ ప్రతిభను కనబరుస్తున్నారు. కానీ యువత ప్రతిభల్ని ప్రభుత్వాలు పెద్దగా...
Varanasi: BJP Ex-MLA accused of sexually assaulting girl student : ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్ పతాక్(70) తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఇంటర్మీడియేట్...
PM Modi’s Varanasi office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ అమ్మకానికి ఉందంటూ కొంతమంది వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. OLX అనేది advertisement on classifieds వెబ్...
BJP loses election in Varanasi దేశంలో ఎక్కడా ఎన్నిక జరిగినా సత్తా చూపెడుతూ దుసుకుపోతున్న భారతీయ జనతాపార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దగా కలిసిరానట్లు కనిపిస్తోంది. గతవారం మహారాష్ట్రలో ఆరు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్తో వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ వాసులకు లబ్ధి చేకూరుతుందని...
Danger Sucker Mouth Catfish in Ganga river : ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ నదిలో ఉండే ‘‘సక్కర్ మౌత్ క్యాట్ఫిష్’’ వారణాసిలోని గంగానదిలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి...
ఇటీవల భారత వాయుసేన (ఐఏఎఫ్) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ గా ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్గా ఫ్లైట్...
వెనుకటి కెవడో తాటి చెట్టుఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడుట…అట్టా ఉంది వారణాశిలోని ఈ దొంగ మాటలు. పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను దొంగతనం ఎందుకు చేశావురా అంటే కరోనాకు మందు కనిపెట్టటానికి...
కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా భారత్ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. లాక్ డౌన్ లకారణంగాా భారత్ సహా దాదాపు...
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద...
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధాని...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్(కోవిడ్-19) ప్రభావం ఇప్పుడు గుళ్ళల్లో దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ...
భారత్ లో మూడవ ప్రైవేట్ ప్యాసింజర్ రైలు పట్టాలెక్కింది. వారణాశి పర్యటనలో్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)కి చెందిన మూడవ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ ను...
రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి...
వారణాశిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై కాశీ విశ్వనాథ ఆలయంలో స్పార్ష్ దర్శన్ కి(జ్యోతిర్లింగాన్ని తాకి ప్రార్థించడం) డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆలయ యంత్రాంగం చెబుతోంది. త్వరలోనే ఈ...
దేశంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారణాశిలోని భారత్ మాతా మందిర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ మందిరం పవిత్ర కాశీ విశ్వనాధ్ మందిర్ కు సమీపంలోని ఆర్యన్ లోలార్కా కుండ్ సంతానోత్పత్తి చెరువు వద్ద...
సాక్షాత్తు ప్రధానమంది నరేంద్రమోడీ నియోజవర్గం అయిన వారణాసిలో కిలో ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే కిలో ఉల్లిపాయల ధరలు అలా ఉన్నాయి మరి అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రజలను...
మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి...
వారణాశి సమీపంలోని హార్సన్స్ గ్రామంలో ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…ఒక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్ననేరస్తులు...
ఉత్తరప్రదేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ బిల్లు సంవత్సరాలది కాదు, ఒక నెల బిల్లు...
వారణాసి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ వేసిన పిటిషన్...
NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్షా’ను ఐదేళ్ల లోపే కటకటాల వెనక్కి పంపిస్తానంటూ ప్రధాని మోదీ హర్యానాలోని ఫతేబాద్లో ఎన్నికల ప్రచార సభలో మరోసారి తనకు చేసిన హెచ్చరికలపై UPA...
వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్ ను...
గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి...
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ...
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు వారణాసికి వెళ్లిన రైతులకు ఇబ్బందులు సృష్టించారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రపోసర్స్ సంతకాలు చేయకుండా...
వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వారణాశిలో...
వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేశారు. వారణాశిలోని కలక్టరేట్ లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మోడీ సమర్పించారు. అంతకుముందు వారణాశిలోని కాలభైరవుడి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కలెక్టరు...
కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మోడీ...
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ఇవాళ(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ సందర్భంగా గురువారమే మోడీ వారణాశికి చేరుకుని భారీ రోడ్ షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు...
2019 లోక్ సభ ఎన్నికల వేళ.. యూపీలోని వారణాసి పైనే.. ఇప్పుడు అందరి దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేది వారణాసి నుంచే..
తెలంగాణ రైతులు ప్రధాని మోడీపై పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వారణాసిలో ప్రధానిపై నిజామాబాద్ రైతులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ప్రధానిపై వారణాసిలో పోటీ చేయాలని...
తెలంగాణలోని నిజామాబాద్లో కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న...
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానుంచి పోటీ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.
ఎన్నికల్లో తనను దూరంగా ఉండాలని బీజేపీ తనను కోరిందని ఆ పార్టీ కురువృద్ధుడు,బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి(85) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను రాశారు.ఆ లేఖలో….ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు…రానున్న...
ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉత్తరప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు...
ప్రధాన మంత్రి మోడీపై పోటీ చేస్తామంటున్నారు రైతులు. అవును ఇప్పటి వరకు పంటలు పండించిన వారు..ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నుండి 1000 మంది రైతులు ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే....
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వారణాశి నుంచే లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.గురువారం 184 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాశి నుంచి...
ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి...
2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని...
శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని...
దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో...
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) కమర్షియల్ రన్ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజే గమ్యస్థానానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా...
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ మొదటి సెమీ హైస్పీడ్ రైటు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) తొలి కమర్షియల్ రన్ ఇవాళ(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైంది. ప్రయాణికులతో కలిసియ ఆదివారం ఉదయం...
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్ -18) ప్రారంభించిన మరుసటి రోజే నిలిచిపోయింది.శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి...
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) పట్టాలెక్కింది. ఇవాళ(ఫిబ్రవరి-15,2019) ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ పచ్చ జెండా ఊపి వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను...