కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కుమార కాల్వ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11మందికి తీవ్రగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇరు...
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు...