ముస్లింలు తనకు ఓటు వేయకపోయినా వారి కోసం తాను పనిచేస్తానని కేంద్రమంత్రి మేనకాగాంధీ తనయుడు, ఫిలిబిత్ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఫిలిబిత్ నియోజకవర్గంలోని సుల్తాన్ పూర్ లో...
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారికి BSNLలేఖ రాసింది.ఫిలిబిత్ లోని వరుణ్ గాంధీ ఆఫీస్ లోని ఫోన్ కు సంబంధించిన 38వేల616రూపాయల బిల్లును ఆయన చెల్లించలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.అనేకసార్లు...