గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు....
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారంచేశారు. మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణం చేయించారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా...