National2 years ago
నరమాంస భక్షకుడి కలకలం : భయాందోళనలో ప్రజలు
వసుదేవనల్లూర్ : తమిళనాడులో నరమాంస భక్షుకుడికి కలకలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆదిమానవుల కాలంలో కొన్ని జాతుల వారు మనిషి మాసం తిని బతికే వారని..కొంత కాలం తర్వాత అలాంటి జాతులు అంతరించి పోయాయని...