కరోనా వైరస్ ను కట్టడి చేసిన ఢిల్లీ ప్రభుత్వం..డీజిల్ వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. దీనిపై ఉన్న వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు 2020, జులై 30వ తేదీ గురువారం సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు...
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై...
గత రెండు వారాలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీటి ధర లీటర్ కు
జూన్ 10 నుంచి లిక్కర్ మరింత చీఫ్ ధరలకే అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ తర్వాత మద్యంపై భారీగా అంటే 70శాతం అదనపు ధరలను వసూలు చేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఈ...
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ పై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. గత రాత్రి కేంద్రప్రభుత్వం పెట్రోల్ పై రూ.10,డీజిల్ రూ.13 ఎక్పైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రపంచంలో ఆయిల్ ధరలపై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా...
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలు పెద్ద స్థాయిలో ఆదాయం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోల్పోయిన ఆదాయాన్ని మళ్లీ తిరిగి పొందే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్...
రాష్ట్ర ప్రభుత్వాలు 42 రోజుల తర్వాత మద్యం అమ్మేందుకు పచ్చ జెండా ఊపి ధరలు పీక్స్ లో పెంచేసింది. ఒక్క రోజు వ్యవధిలోనే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.7.10.. పెట్రోల్...
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపధ్యమో? లేక ప్రభుత్వం ఆదాయం తగ్గడం వల్లో తెలియదు కాని సామాన్యుడికి వ్యాట్ వాత పెడుతుంది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖజానా ఖాళీ అయిందంటూ...
ఢిల్లీ : కొత్త సంవత్సరంలో..చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు కిందకు దిగి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే....