డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.
ఏలూరు: ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే...
ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో జాయిన్ కావటానికి సిద్ధం అయినట్లు వార్తలు...
అమరావతి : టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీ తోట నరసింహం దంపతులు. తోట నరసింహం దంపతుల్ని వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ...
చిత్తూరు : మదనపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి భార్య శైలజ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తిప్పారెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించటంపై ఆయన తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తిప్పారెడ్డి భార్య శైలజ...
అమరావతి : మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పాదయాత్ర తర్వాత జగన్ లో మెచ్యూరిటీ...
ఏపీ రాజకీయాలు క్లయిమాక్స్ కు వచ్చాయి. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో పార్టీల్లో వ్యూహాలు బిజీ అయ్యారు. వారం రోజులుగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. బరస్ట్ అయ్యారు. నిన్నటికి...
చీరాల : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో నేతల పార్టీలు మారే ప్రక్రియ ఆయా పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో వైఎస్ ఆర్ లో చేరటం కొంతమంది నేతలకు...
ప్రకాశం జిల్లా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడితే.. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి...
విశాఖపట్టణం జిల్లా టీడీపీకి ఎదురు దెబ్బ. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్...
తూర్పు గోదావరి : కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకినాడ నుంచి...
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు...
హైదరాబాదు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ క్రమంలో గత...
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు...
ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.