హైదరాబాద్: ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువకుడు విజయవంతంగా పండిస్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం...
దక్షిణా అమెరికాలోని సురినమే దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన చంద్రికాప్రసాద్ సంతోకీ…వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 16న జరిగిన ఈ కార్యక్రమానికి...