మై డియర్ స్టూడెంట్స్.. ముందు మర్డర్ చేయండి.. తరువాత సంగతి చూసుకుందాం.. అంటూ ఓ వైస్ చాన్సలర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.