Andhrapradesh5 months ago
సరిలేరు మీకెవ్వరు.. రైతన్నలే ఇంజనీర్లుగా మారారు, వేలాడే వంతెన నిర్మించారు
సాగు చేయాలంటే కాలువ దాటాల్సిందే. నీటి ప్రవాహం స్లోగా ఉంటే పర్లేదు. కానీ వరద పొటెత్తితే.. సాగును వదులుకోవాల్సిందే. ఎవరో వస్తారు..ఏదో చేస్తారని రైతులంతా ఎదురు చూడలేదు. అంతా తామై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు....