ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. మంగళవారానికి(జూన్ 2,2020) జిల్లాలో కేసుల సంఖ్య 303కు...
గుంటూరు కూరగాయల మార్కెట్ మరో కోయంబేడులా మారుతోంది. ఇక్కడ పనిచేసే 26మందికి కరోనా సోకింది. వీరిలో గుంటూరు నగరమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు వెలుగు...