vehicles are not mixing properly with ethanol : ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత..వాహనదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ లో రంగు తేడాగా ఉండడంతో...
Cars Parked On Chennai Flyover : నివార్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంవత్సరంలో వచ్చిన...
వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం...
విజయవాడలో రేపు(సెప్టెంబర్ 18,2020) జరగాల్సిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్లైఓవర్ ప్రారంభ వేడుకలకు హాజరుకావాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో… ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు విజయవాడ ఎంపీ...
హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ...
వాహనాలకు అతికించే బ్లాక్ ఫిల్మ్ చాటున నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రవాణా శాఖ నిస్తేజంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్లో ఘోరంగా విఫలమై ఈ శాఖ కనీస నిబంధనలు పాటించని...
లాక్డౌన్ 5.0లో అంతరాష్ట్ర రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే పర్మిట్ ఇవ్వకపోవడం.. ఇవ్వడం అనేది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయం మీదే ఉంటుందని ప్రకటించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం రాకపోకలపై షరతులు కొనసాగుతాయని...
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వాహానదారుల నుంచి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సమయంలో సీజ్ చేసిన వాహనాలను వాటి యజమానులు తీసుకుని వెళ్లొచ్చని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఈ...
లాక్ డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు పెద్ద సంఖ్యలో సీజ్ చేసిన
భార్యకు కరోనా వచ్చిందని వాహనాలు కాల్చేశాడో ఓ ప్రబుద్దుడు. మద్యం సేవించి..కిక్కు తలకు ఎక్కగానే..ఈ పని కానిచ్చేశాడు. మీ భార్యకు కరోనా వస్తే..మేమేం చేశాం..బాబు అంటూ తల బాదుకుంటున్నారు. ఇతను చేసిన పని వల్ల..తమకు నష్టం...
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను అంబ థియేటర్ ఆవరణలో ఉంచారు పోలీసులు..
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
బీఎస్ – 6 వాహనదారులకు గమనిక. వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ నిల్వ ఉండాలి. ఇంధనం లేకపోతే..ట్యాంకు నుంచి పెట్రోల్ పంపింగ్ కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న BS-4 వాహనాల్లో ఈ...
సికింద్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీ ప్రప్రంచ ప్రసిధ్ధి పొందింది. ఇప్పుడదే ప్యారడైజ్ జంక్షన్ దేశంలోనే అత్యంత ధ్వని కాలుష్యం వెదజల్లే ప్రాంతంగా కూడా పేరు సంపాదించింది. 2018 చివరి నాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన...
FASTag..వల్ల టోల్ గేట్ల వద్ద వాహనదారుల వేచి చూసే సమయం పెరిగిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకు ముందు నగదు చెల్లించి ముందుకెళ్లే వారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఇది తీసుకోవడం...
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు....
పౌరసత్వ సవరణ చట్టాని వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఢిల్లీలోని జామియా మిలియా, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మవూ జిల్లాలో సోమవారం(డిసెంబర్-16,2019)నిరసనకారులకు,పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ,ఉద్రిక్త వాతావరణం...
ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-23,2019)సూక్ష్మ,చిన్న,మధ్యతరగతి...
పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఆటో మోబైల్ పరిశ్రమ పరిస్థితి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు...
బిహార్లోని గయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాహనాలను దగ్ధం చేశారు. జేసీబీ వాహనం, ఓ ట్రాక్టర్ దెబ్బ తిన్నాయి. బారాచట్టి ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పదిన్నర...
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. పొల్యూషన్కు చెక్ పెట్టే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాలం చెల్లిన వాహనాలు, కాలుష్యం వెదజల్లే
డ్రైవింగ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలంటే పనులన్నీ వదిలిపెట్టి RTO ఆఫీసలు చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారా? డ్రైవింగ్ లైసెన్స్ లు రెన్యువల్ కు రూల్స్ ఏంటి? ఇలా ఉన్నాయని విసుగు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులు...
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దోర్నాపాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
సైకిల్.. ఎలక్షన్స్ లో సింబల్ కాదండీ.. రియల్ సైకిల్. బండ్లు వచ్చిన తర్వాత బద్దకం అయిపోయాం. పొట్టలు పెంచేశాం.. రోగాలు కొని తెచ్చుకున్నాం.. రియలైజ్ అయిన తర్వాత రోడ్లపై సైకిల్ తొక్కే పరిస్థితులు లేవు. ఏం...
నల్గొండ: నగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి పండక్కి నగరవాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నెంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం...