రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెలగపూడి ప్రాంతానికి చెందిన రైతు అప్పారావు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆ మనస్థాపంతోనే అప్పారావు మృతి చెందాడని...
రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం...
రాజధాని ప్రాంతంలో మరో గుండె ఆగిపోయింది. అమరావతిని తరలిస్తారేమోనన్న భయం, తీవ్ర మనస్థాపానికి గురై చనిపోతున్నారు. తాజాగా వెలగపూడలో రైతు శివయ్య గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. అమరావతి...