ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గురువారం(జూన్ 25,2020) క్యాంపు
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోక్కటిగా సత్ఫలితాలనిస్తున్నాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 87 కోట్ల...
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్లను స్వీకరించనుంది. బిడ్ల దాఖలుకు అక్టోబర్ 9...