విజయవాడలో మళ్లీ గ్యాంగ్వార్ మొదలైందా? గ్రూపుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయా? బెజవాడ హిస్టరీ మళ్లీ రిపీట్ అవుతుందా?… రౌడీ గ్రూపుల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారా? అంటే… అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. విజయవాడలో రెండు గ్రూపుల...
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే...