తెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నదని అంటున్నారు. మరికొద్ది నెలల్లో సీఎం కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం కూర్చుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. దీని గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి