క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్గాంధీ ఖేల్ రత్నా అవార్డును టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫోగట్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డుకు కేంద్రం రికమెండ్ చేసింది. టేబుల్ టెన్నిస్ సంచలనం...
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ 2020కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ మాత్రం ఖాయం...
క్రీడలలో అత్యంత ఉన్నతంగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలను రికమెండ్ చేస్తున్నారు. సోమవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. రెండు...