Visakha Range DIG LKV Ranga Rao : తాను నక్సలైట్ కావాలని అనుకున్నానని, సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడమే నక్సలిజమే కరెక్టు అని భావించానని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు ఆసక్తికర వ్యాఖ్యలు...
visakha drugs bike racings: విశాఖ నగరంలో విష సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తప్పటడుగులు వేస్తోంది నగర యువత. సోషల్ మీడియా వేదికగా జీవితాలను నాశనం చేసుకుంటోంది. డ్రగ్స్కు టెలిగ్రామ్.. బైక్ రేసింగ్లకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు గురించి కేబినేట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా...
Pawan Kalyan responds on student murder : గాజువాకలో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి, హత్య ఘటన బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. బాధిత...
young man killed young woman : విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. (అక్టోబర్ 31, 2020) శనివారం శ్రీనగర్ సుందరయ్యనగర్ కాలనీలో ప్రేమోన్మాది అఖిల్ వరలక్ష్మీ అనే యువతిపై...
విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2...
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్...
విశాఖ ఏజెన్సీలో హృదయ విధారకర సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జీ సరిగ్గా లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు నడిచారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా...
విశాఖలో సంచలనం రేపిన సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన ఏ5 డాక్టర్ తిరుమల, ఏ4 రామకృష్ణ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏ1 డాక్టర్ నమ్రత కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్...
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా...
విశాఖలో విషాదం నెలకొంది. ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం రాయ్ పూర్ నుంచి విశాఖ వచ్చిన వైష్ణవి షణ్ముక తేజతో ప్రేమలో పడింది. మూడేళ్లుగా వీరిద్దరు...
విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందారు. ఈ ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు...
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశాఖ సాల్వింట్...
విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ సాల్వెంట్స్ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ...
విశాఖలో డైరీ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడు నుంచి రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మింది జంక్షన్ వద్ద అగస్టిన్ ను కిడ్నాప్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం...
విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్...
విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు చేశారు....
విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ
విశాఖ ఏయూలోని క్వారంటైన్ సెంటర్లు అధ్వాన్నంగా మారాయి. బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యమైన ఆహారం, మంచినీరు అందించడం లేదని, తమను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారని వాపోతున్నారు. అధికారులు అందించిన...
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొత్తూరు కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా ఇద్దరు యువకుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య...
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పంచాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ...
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ ను తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అత్యంత ప్రమాదకరమైన...
బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రచండ తపాను అంపన్.. అత్యంత తీవ్ర తుపానుగా మారింది. 2020, మే 20వ తేదీ బుధవారం అతితీవ్ర తుఫాన్గా మారనుంది. ఒడిశాలోని పారదీప్కు దక్షిణంగా వెయ్యి కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్లోని దిఘాకు నైరుతిగా 1...
విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చల్లగాలితో నిశ్శబ్ధంగా మృత్యువు జత కట్టింది. నిద్రిస్తున్న వారిపై కనికరం లేకుండా విషవాయువు దాడి చేసింది. కొన్ని గంటలపాటు నరకం జనం చూసింది....
విశాఖలో డీఎస్పీ కృష్ణవర్మ అనుమానాస్పద మృతి చెందారు. ఈ మృతి స్థానికంగాను పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకులం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ...
విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్...
పబ్ జీ గేమ్ కు అలవాటు పడి ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఇదే పబ్ జీ గేమ్ ..విశాఖ ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ఘటనలో కొంతమంది...
విశాఖపట్టణంలో LG Polymers Gas Leakage తో ఎంతో మంది..తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షణాల్లో అక్కడకు చేరుకుని..పరిస్థితిని సమీక్షించారు. మృతుల సంఖ్య ఎక్కువ కాకుండా..ఉండేందుకు..చర్యలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన...
విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్ డీఆర్ఎఫ్, ఎన్ డీఎంఏ సంయుక్త ప్రకటన చేశాయి. గ్యాస్ లీక్ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. వెయ్యి మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్ల వెల్లడించారు. ఎన్...
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7వ కేసు నమోదైంది. విశాఖకు చెందిన 25ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతడు ఇటీవలే యూకే నుంచి విశాఖపట్నం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన...
విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది.
విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం (మార్చి 11, 2020) మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్షను అడ్డుకోవడం సరికాదని రమేష్ బాబు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్న వైసీపీ… ఇప్పుడు మళ్లీ అలాంటి విక్టరీనే రిపీట్ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ...
విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా సచివాలయం ఎక్కడ ఉంటుందనే దానిపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. తాజాగా మధురవాడలోని మిలీనియం టవర్స్కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ...
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే
3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల
అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని...
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్కు తరలిస్తారా... అంటే అవుననే సమాధానం
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం
ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు